కువైట్లో అక్రమవలసదారులుగా ఉన్నవారికి క్షమాభిక్ష ప్రకటిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఉపయోగించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయకారిగా ఉంటుందని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ కేటీఆర్ స్పష్టం చేశారు. కువైట్లోని ఎన్నారైలను ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ పట్ల గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్&కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్కురి బసంత్ రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …
Read More »అవుటర్ లోపల కొత్త మున్సిపాలిటీలు..ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్
అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలను పురపాలికలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈరోజు సచివాలయంలో పురపాలక, పంచాయితీరాజ్ శాఖాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీపట్నం, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, సంగారెడ్డి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, నగర ఎమ్మెల్సీలు, ఎంపీలు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. see also : డబుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీలక …
Read More »డబుల్ ఇండ్ల వేగం..మంత్రి కేటీఆర్ కీలక సమావేశం
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే డబుల్ బెడ్రూం ఇండ్లవిషయంలో రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ మరో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు నాణ్యతతో కూడిన విశాలమైన రెండు పడక గదులను నిర్మిస్తుందని, ఇంతటి మహత్తర కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా సిమెంట్ కంపనీలు తోడ్పాటునందించాలన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సచివాలయంలో ఉక్కు …
Read More »అభివృద్ధిలో మున్సిపల్ కమిషనర్లదే కీలక పాత్ర..మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పల్లె సీమలు, పట్టణాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో వికేంద్రీకరణ సూత్రాన్ని బలంగా నమ్ముతుందని, పాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా చేరుతాయని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో తెలంగాణ మున్సిపల్ కమీషనర్ల డైరీ ని విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. …
Read More »మంత్రి కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నా..ఉత్తమ్కుమార్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తూ..వచ్చే 2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్కుమార్రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను, …
Read More »మానవత్వం చాటుకున్న హోంగార్డులు..మంత్రి కేటీఆర్ అభినందనలు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలోని బహదూర్పుర పీఎస్లో పని చేసే హోంగార్డులు ( చందన్సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు) గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడి తమ మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సందర్బంగా రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు. బహదూర్పుర పీఎస్లో పని చేసే హోంగార్డులు చందన్సింగ్, ఇనాయాతుల్లా ఖాన్లు గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు. …
Read More »పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!
సౌజన్యం : ఇలపావులూరి మురళీ మోహన్ రావు గారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీయార్ హైదరాబాద్ దాటి అడుగు బయట పెట్టడం లేదు. కానీ, పారిశ్రామిక పెట్టుబడులు వరదల్లా తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి. రాష్ట్ర ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఇతర అధికారులు ప్రపంచదేశాన్ని చుట్టివస్తున్నా, నయాపైసా కూడా పెట్టుబడులు రావడం లేదు. కానీ కెటియార్ మాత్రం …
Read More »నిజాన్ని బయటపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్, ఈమెయిల్ కాపీలను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. Our …
Read More »దావోస్లో మంత్రి కేటీఆర్..తెలంగాణకు వచ్చేందుకు పలు కంపెనీలు రెడీ
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి మూడో రోజు దావోస్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. దావోస్ మహీంద్ర గ్రూపు చైర్మన్ అనంద్ మహీంద్రతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టం- మహీంద్ర సంస్ధల మద్య ఉన్న భాగసామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మంత్రి ఈ …
Read More »మంత్రి కేటీఆర్ సర్ప్రైజ్తో..ఆశ్చర్యపోయిన బాబు,లోకేష్
ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆశ్చర్యపోయారు. దావోస్ వేదికగా సాగుతున్న ఈ సదస్సుకు `అధికారిక` ఆహ్వానం అందడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే… ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అదే రీతిలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …
Read More »