తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రపంచ దేశాలకు చెందని వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో అంతర్జాతీయ సంస్థ నుంచి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ ఆసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. జర్మనీలోని హంబర్గ్ లో మార్చ్ 2 వ తేదిన జరగనున్న ఈ సమావేశానికి వచ్చి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కోరింది. …
Read More »మంత్రి కేటీఆర్కు మరో గౌరవం…మద్రాసులో కీలక ప్రసంగం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో గౌరవం దక్కింది. మద్రాస్ మేనేజ్మెంట్ అసోషియేషన్ తమ సమావేశానికి ప్రత్యేక అహ్వనం అందించింది. ఈ మేరకు ఈ రోజు చెన్నైలో జరిగిన సంస్ధ 2018 వార్షిక సమావేశానికి మంత్రి ముఖ్యఅథిధిగా హజరయ్యారు. ఈ సదస్సు ముగింపు సమావేశానికి హజరై లర్నింగ్ టూ గ్రో అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ర్టం గత మూడు సంవత్సరాల్లో ఏవిధంగా …
Read More »ఫలించిన మంత్రి కేటీఆర్ ప్రయత్నం…!
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నం ఫలించింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరకు ఉక్కును విక్రయించేలా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. టన్ను ఉక్కును మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయించేందుకు స్టీల్ కంపెనీల యజమానులు అంగీకరించారు. బేగంపేట మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో గృహ …
Read More »తక్కువ ధరకే స్టీల్ అందించండి..మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పడకల ఇండ్లు ( డబుల్ బెడ్ రూం ) నిర్మించి ఇస్తుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి స్టీల్ ని సాధ్యమైనంత తక్కువ ధరకే అందించాలని స్టీల్ కంపెనీలను మంత్రి కోరారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్ లోని క్యాంప్ ఆఫీస్ లో స్టీల్ కంపెనీ ప్రతినిధులతో …
Read More »మూసి నది అభివృద్ది కోసం మాస్టర్ ప్లాన్..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మూసి నది అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ఐటీ ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధితఅధికారులను ఆదేశించారు.ఇవాళ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మూసి నది అభివృద్ది, సుందరీకరణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని.. మూసి నది మెత్తాన్ని …
Read More »హైదరాబాద్లో రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కు ఏర్పాటు..
దేశంలో ఎక్కడలేని విధంగా అత్యుత్తమ విదానాలతో హైదరాబాద్లో నగరంలో ఒక రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి శ్రీకే. తారకరామారావు గారు తెలిపారు. తేది. 12.02.2018, సోమవారం రోజున ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, సీడీఎమ్ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాననీటిని ఓడిసి పట్టడంపై ఈ …
Read More »తెలంగాణలో ప్రపంచశ్రేణి ఏరోస్పేస్ ఇంజిన్ కేంద్రం…భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణలో మరో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ తన అరంగేట్రం చేసింది. ప్రపంచ శ్రేణి ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అదిబట్లలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత జీఈ గ్రూప్ అండ్ టాటా గ్రూప్ హెచ్ఐసీసీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ ,మహేందర్ రెడ్డి, టాటా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో విమాన విడిభాగాల …
Read More »పురపాలక అధికారులకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
సామాన్య ప్రజలకు మేలు చేసేలా అనేక విధాపాలను ప్రవేశపెడుతున్నామని వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూషన్ అప్ ఇంజనీర్స్ కార్యాలయంలో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి సమావేశం అయ్యారు. జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, డీటీసీపీ అధికారులు, రాష్ర్ట వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు. తెలంగాణ రాష్ర్టం …
Read More »కేటీఆర్ రాలేకపోయినా…హార్వర్డ్,అమెరికన్లు ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ భిన్నమైన వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. విభిన్నమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందిన కేటీఆర్ యువమంత్రిగా తన శాఖలను అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ప్రఖ్యాత వేదికల నుంచి ఆహ్వానం వచ్చాయి. తమ కార్యక్రమాల్లో ప్రసంగించాలని కోరాయి. ఇలాంటి జాబితాలో ప్రపంచప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ ఒకటి. My apologies for not showing up at …
Read More »స్వచ్ఛతలో హైదరాబాద్ ను అగ్రస్థానంలో ఉంచుదాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాంనగర్ డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. ఈ రోజు ఉదయం 15,320 మంది విద్యార్థులు.. ఒకేసారి రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »