ప్రచారానికి ఒకింత దూరంగా ఉంటూ…ఫలితం వచ్చినప్పుడు దాన్ని పంచుకొని సంతోషపడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు,రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖాతాలో మరో ప్రత్యేకత చేరింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజాలకు చెందిన కంపెనీని హైదరాబాద్లో ఏర్పాటు చేయించారు కేటీఆర్. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో ప్రారంభమైంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ …
Read More »టాటా గ్రూప్తో తెలంగాణకు ఎంతో అనుబంధం ఉంది..కేటీఆర్
కాంప్రహెన్సివ్ కాన్సర్ కేర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద టాటా ట్రస్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది .హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ నోవాటేల్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ ఛైర్మెన్ రతన్ టాటా,రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టాటా గ్రూప్ తో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అనుభవం ఉందన్నారు.రాష్ట్రంలో వివిధ రంగాల్లో టాటా గ్రూప్ సేవలు అందిస్తుందన్నారు.తెలంగాణ …
Read More »హైదరాబాద్ సిగలో మరో ప్రత్యేకత…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం
ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు తెలంగాణ మరో ముందడుగు వేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్తో కలిసి …
Read More »బోయింగ్ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బోయింగ్ విమాన విడిభాగాల తయారీ కేంద్రం సిద్ధమైంది. రేపు ( గురువారం ) రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) వైమానిక ఆర్థిక మండలిలో బోయింగ్ విమాన విడిభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణ శాఖ మంత్రి …
Read More »పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని ఐటీసీ కాకతీయ హోటల్లో టీ యాప్ ఫోలియోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భూరికార్డుల ప్రక్షాళనలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టామని మంత్రి తెలిపారు. see also :అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల …
Read More »తెలంగాణకు డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్..రక్షణమంత్రికి కేటీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి కే తారకరామారావు మరోమారు గళం విప్పారు. కేంద్రం తీరును తప్పుపడుతూ ఏకంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రికే లేఖ రాశారు. ఇటీవలి కాలంలో బుందేల్ ఖండ్, చెన్నాయ్- బెంగళూర్ ప్రాంతాలకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించిన తీరుగానే తెలంగాణకు సైతం కేటాయించాలన్నారు. తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. ఈ …
Read More »కేంద్రానికి మంత్రి కేటీఆర్ కీలక సూచన
రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు. see …
Read More »13,694 తెలంగాణ ఆర్.ఆర్.బి.అభ్యర్థులకు చేయూత
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(ఆర్.ఆర్.బి) భర్తీ చేస్తున్న లక్షకు పైగా ఉద్యోగాల్లో సిక్రింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ కు 13,694 పోస్టులు లభించాయని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి వెళ్లడించారు. ఈ ఉద్యోగాలను పొందేందుకు అధిక అవకాశాలున్నతెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారని సీఈవో తెలిపారు. see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ …
Read More »రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్
టీం ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు ,మాజీ కెప్టెన్ ,ప్రస్తుత యువభారత్ ప్రధాన కోచ్ అయిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు పలికారు.ఇటివల అండర్ 19 వరల్డ్ కప్ లో యువభారత్ ఓవల్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు అయిన ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం …
Read More »ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ …
Read More »