Home / Tag Archives: IT Minister KTR (page 29)

Tag Archives: IT Minister KTR

పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..కేటీఆర్

ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. see also :అర్ధరాత్రి చంద్రబాబు కలలోకి వైఎస్ జగన్ రాగనే…లేచి నిలబడి..! హైదరాబాద్ కు మంచినీరు, దండు మల్కాపురంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుపై సభ్యులు అడిగిన …

Read More »

ఎమ‌ర్జెన్సీ విధించిన కాంగ్రెస్సా మాకు నీతులు చెప్పేది…కేటీఆర్ ఫైర్‌

కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాన్ని స్పీకర్‌ రద్దు చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ గ‌గ్గోలు పెట్ట‌డం, టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నీతుల చెప్ప‌డం సిగ్గుచేటని ఓ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే అర్హ‌త ఉందా అని ప్ర‌శ్నించారు. ఆర్టిక‌ల్ 365ని దుర్వినియోగం చేసిన ఘ‌ట‌న ఆ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. see also …

Read More »

బాబుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్..!

తెలంగాణ ప్ర‌స్తావ‌న వ‌స్తేనే నిత్యం త‌న ఏడుపును ప్ర‌ద‌ర్శించే ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విష‌యాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి …

Read More »

ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌..మంత్రి కేటీఆర్ కృషి..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌, రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌లు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆచ‌ర‌ణ వ‌ల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వ‌స్తున్నాయి. నేత‌న్న‌లు అధికంగా ఉండే సిరిసిల్లాలో అతిపెద్ద అప‌రెల్ హ‌బ్ ఏర్పాటు కానుంది.  సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటుకు స‌చివాల‌యంలో ఒప్పందాలు మార్చుకున్న అనంత‌రం  మంత్రి కేటీఆర్ మాట్లాడ‌తుఊ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం సిద్ధిపేట పట్టణంలా ఉండేలా మీ ప్రణాళికలు రూపొందించాలి. సిద్ధిపేట పట్టణాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి పట్టణంలో ఫుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు. see also :కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..! ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత …

Read More »

కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు, వ్య‌క్తిత్వం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలియ‌జేసేందుకు మ‌రో తాజా ఉదాహ‌ర‌ణ ఇది. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ ఫైబర్‌ ప్లాంటుకు ఆయన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రైటీ …

Read More »

కేసీఆర్ అంత ద‌మ్ముతో స‌వాల్ చేయ‌గ‌ల‌రా..? మ‌ంత్రి కేటీఆర్‌

న‌ల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రగతి సభ జరిగింది. ఈ సభకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ మందుల సామెల్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, …

Read More »

విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌…దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ

ప్రభుత్వ పరిపాలన ఇంటింటికీ చేరాలని అందుకు సాంకేతిక సాధనంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రం ప్రవేశపెట్టని పథకంతో తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఇందుకోసం ఇంటింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ పథకాన్ని రూపొందించామ‌న్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామ రెవిన్యూలోని ఫ్యాబ్‌సిటీ (ఈసిటీ)లో 20 ఎకరాలలో హిమాచల్‌ ప్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌సీఎల్‌) గూపునకు చెందిన ఆప్టికల్‌ …

Read More »

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల చేసిన జ‌పాన్ ప‌ర్య‌ట‌న అత్య‌ల్ప‌కాలంలో ఫ‌లితాలు ఇచ్చింది. జ‌పాన్‌కు చెందిన అత్యున్న‌త కంపెనీ తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది.  ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat