పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తామేం చేస్తున్నామో లెక్కలతో సహా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం అదే రీతిలో గణాంకాలను వివరించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఓ ట్వీట్లో మంత్రి కోరారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ ఆ వేదిక నుంచి బయటకు రావడం, ఏపీకి సంబంధించిన హామీలను నిలబెట్టుకోవడంలేదని ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర …
Read More »ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …
Read More »ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి.!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి ఫలించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలన పరమైన అనుమతులకు బుధవారం శాసన సభ ఆమోదం తెలుపడంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.36.45 …
Read More »తెలంగాణ ఎన్నారై బడ్జెట్ పై ప్రవాసుల హర్షం..అనిల్ కూర్మాచలం
లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు …
Read More »గనుల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష..సంచలన ఆదేశాలు జారీచేసిన మంత్రి
తెలంగాణ గనుల శాఖ మంత్రి కే తారక రామారావు ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక అదేశాలు జారీ చేశారు. గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్లుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని …
Read More »చలించిన మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రి గంబీ రావు పేట మండలం కొత్తపల్లి లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.అనంతరం ఓ పార్కు ను ప్రారభించారు.అయితే అక్కడే కేటీఆర్ ముందు, పోచమ్మల రజిత ‘సార్ నన్ను ఆదుకోండి’ అంటూ ప్లకార్డును ప్రదర్శించింది. see also :ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..! సిరిసిల్ల …
Read More »ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..?
ఇవాళ ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే..అయితే ఈ బడ్జెట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ . ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో కొన్ని అంశాలను షేర్ చేశారు.అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అసాధారణమని తెలిపారు.వ్యవసాయానికి ఈ …
Read More »బీజేపీ, కాంగ్రెస్లకు కేటీఆర్ వేసిన పంచ్ ఇదే.!!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ట్విట్టర్ వేదికగా జాతీయ రాజకీయాలపై స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ, కాంగ్రెస్లపై పంచ్ వేశారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో జరిగిన గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ఓడించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కంచుకోట అయిన గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాపై …
Read More »అతితెలివితో బోల్తాపడ్డ కాంగ్రెస్ సోషల్ మీడియా టీం
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న కాంగ్రెస్ ఇటు సోషల్ మీడియాలో కూడా టీఆరెస్ ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నది. వచ్చీరాని తెలివితేటలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అభాసుపాలు అవుతోంది. తాజాగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మీద బురదజల్లబోయి అడ్డంగా బుక్క్ అయ్యింది కాంగ్రెస్ సోషల్ మీడియా బృందం. ట్విట్టర్ లో కేటీఆర్ కు 60% మందే అసలైన ఫాలోవర్లు ఉన్నారని, మిగతా 40% మంది …
Read More »