Home / Tag Archives: IT Minister KTR (page 27)

Tag Archives: IT Minister KTR

లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ని ఏర్పాటు చేస్తాం..కేటీఆర్

లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఇవాళ మంత్రులు కడియం శ్రీహరి,కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మొదటగా నగరంలోని కూడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూడా పరిధిలో పెద్దసంఖ్యలో చెరువులు ఉన్నాయి.నాలాల మీద ఆక్రమణలను తొలగిస్తామన్నారు.నగరంలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి గోడలు నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో …

Read More »

నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …

Read More »

కాంగ్రెస్ నేతలకు  హోంమంత్రి నాయిని సవాల్..!!

అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని  రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …

Read More »

మంత్రి కేటీఆర్ ఆలోచ‌న‌పై అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల బృందం ప్ర‌శంస‌లు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేసీఆర్‌కు మ‌రో మారు అంత‌ర్జాతీయ వేదిక‌ల నుంచి ప్ర‌శంస ద‌క్కింది. ఏకంగా అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరుపై కితాబు ఇచ్చారు.  భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్‌, డీనా టీటస్‌,తెలంగాణలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని టీహబ్‌లో వీహబ్‌కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ …

Read More »

కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,రోడ్లు భావనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం ,మణుగూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత …

Read More »

కేంద్రం మాటలతోనే కాలం గడుపుతుంది..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ …

Read More »

ఎన్ని జన్మలెత్తినా కేటీఆర్ సార్ రుణం తీర్చుకోలేం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తన సహృదయతను చాటుకున్నారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తానని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజులుగా ప్రాణాంతక కాలేయ సంబంధ వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజేయ్ అనే వ్యక్తి చేసిన చిన్న ట్వీట్ కి వెంటనే స్పందించి..ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి …

Read More »

జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..కీలక సూచనలు చేసిన మంత్రి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సమర్ధవంతంగా రోడ్లను నిర్వహించేందుకు ఏన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక శాఖామంత్రి కేటీఆర్   తెలిపారు. నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమత్తుల కోసం జీహెచ్ఎంసీకి ప్రతి నెల ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఏదురుకాకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈరోజు జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజరీంగ్ …

Read More »

రేపు భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేస్తూ..ప్రగతి సభలకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఈ సభలకు నియజకవర్గంలోని ప్రజలు ,పార్టీ కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,పార్టీ సీనియర్ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే రేపు మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు మణుగూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి …

Read More »

హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం..మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat