తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.13.64కోట్లతో నిర్మించిన 176 డబుల్ బెడ్ రూ౦ ఇండ్లను ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత …
Read More »తాగునీటి సమస్యలను తీర్చేందుకే రిజర్వాయర్లు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ ఉదయం ఉప్పల్ నియోజకవర్గంలోని సైనిక్ పురిలో మంచినీటి రిజర్వాయర్ ను మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రూ.4 కోట్ల 64లక్షలతో … 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించినట్లు చెప్పారు. రిజర్వాయర్ …
Read More »ఏపీలోని ఈ చిన్నారి కుటుంబం ఎందుకు కేటీఆర్కు రుణపడి ఉందంటే..
సాధారణంగా మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకుపోవాలంటే..అదో పెద్ద ప్రహసనం. ఎన్నో దశలు దాటుకొని చేయాల్సిన ప్రయాణం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇలాంటి శైలికి పూర్తికి భిన్నం. రాజకీయాలకు, పరిపాలన శైలికి పునర్ నిర్వచనం ఇచ్చిన కేటీఆర్ ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే ఎందరికో ఆయన పునర్జన్మ ప్రసాదించారు. తాజాగా ఓ …
Read More »ఆ ఒక్క మాటతో నవ్వులు పూయించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు.హైదరాబాద్ మహానగరం మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్లో బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానా లో మంత్రి కేటీఆర్ వైద్యం చేపించుకున్నారు.వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. కేటీఆర్కు బీపీ చెక్ చేశారు.అనంతరం చేతివేలి గాయానికి మంత్రి కేటీఆర్ చికిత్స చేయించుకున్నారు. బస్తీ దవఖానాల్లో తానే …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …
Read More »మోడీ ఆప్తుడికి అనారోగ్యం..త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ పరిణితికి ఇదో నిదర్శనం. విధానాల పరంగా ఎంత విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పటికీ…ముఖ్యమైన సందర్భాల్లో తన హుందాతనాన్ని చాటుకోవడంలో కేటీఆర్ ముందుంటారు. అలాంటి విశిష్ట ఆలోచన తీరుతోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ విషయంలో ఆయన స్పందించారు. బీజేపీ ముఖ్యనేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య తీవ్ర …
Read More »నిరసనలపై కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్
టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. సానుకూల, వ్యతిరేక పరిణామాల విషయంలో స్తితప్రజ్ఞత కలిగి ఉన్న నాయకుడు ఎలా వ్యవహరించాలో చాటిచెప్పారు. ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పలు సందర్భాల్లో ఎదురయ్యే నిరసనలను తాను సానుకూలంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలపడమే ఇందుకు కారణం. ఓ ఆంగ్ల పత్రిక …
Read More »స్వీటీతో కేటీఆర్..పిక్ ఆఫ్ ది డే..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ మహానగరంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మొదటగా కుడా కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లా పోలీసు అధికారులు కూడా స్వీటీ అనే జాగిలాన్ని …
Read More »మహబూబాబాద్ను జిల్లాగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే..మంత్రి కేటీఆర్
మహబూబాబాద్ను జిల్లాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం , మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్ ,కడియం శ్రీహరి, పర్యటించారు.పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వబోతున్నామని .. ప్రతీ …
Read More »కాంగ్రెస్ కు బిగ్ షాక్..మంత్రి కేటీఆర్ సమక్షంలో 2000మంది కార్యకర్తలు చేరిక
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి మొదటగా వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గం కాగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీపీలు,సర్పంచ్ తో పాటు ముఖ్య నాయకులు ,కార్యకర్తలు 2000మంది కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి …
Read More »