Home / Tag Archives: IT Minister KTR (page 23)

Tag Archives: IT Minister KTR

కేటీఆర్ నిప్పులాంటి వారు..నిప్పుతో చెలగాటం వద్దు..!!

రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ నిప్పులాంటి వారని, నిప్పుతో చెలగాటం వద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉత్తమ్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.ప్లీనరీ విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో …

Read More »

హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తాం..కేటీఆర్

సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలో భాగంగా అండర్ పాస్ ల నిర్మాణంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా హైటెక్ సిటీ సమీపంలో రూ.25 కోట్లుతో నిర్మించిన మైండ్ స్పేస్ అండర్ పాస్ ను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తామని అన్నారు.రూ.23 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపట్టామని… …

Read More »

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం..మంత్రి కేటీఆర్

తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ మహానగరం తార్నాకలోని ఐఐసీటీలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ యువ శాస్తవేత్త లకు అవార్డులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని .. శాస్త్ర, …

Read More »

మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఇంట‌ర్వ్యూ మీకోసం..!!

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్ …

Read More »

పోచంపల్లిని అభినందించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్‌లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు సందడి చేశారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో …

Read More »

మంత్రి కేటీఆర్ మదిని దోచుకున్న పదోతరగతి విద్యార్ధి..!!

ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని ఒక యాబై వేల రూపాయలు ఇచ్చారు అనుకో ఏమి చేస్తారు ..తడుముకోకుండా వెంటనే యాబై వేల రూపాయల విలువ చేసే లేటెస్ట్ జనరేషన్ ఆపిల్ ఫోన్ కొంటారు లేదా దాన్ని మించికపోయిన వేరేది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ కొని సోషల్ మీడియాలో వెంటనే స్టేటస్ పోస్టు చేస్తారు.కానీ ఒక యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. …

Read More »

లక్షా ఇరవై వేల మందికి సీఎంఆర్‌ఎఫ్ స‌హాయం…మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వివ‌రాలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వివ‌రాలు పంచుకున్నారు. ఆప‌న్నుల‌కు స‌హాయం అందించే వారి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూనే….న‌లుగురికి స‌హాయం చేయాల‌నుకునే వారికి మార్గ‌ద‌ర్శనం చూపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు లక్షా 20 వేల మందికి ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందిందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. రూ.800 కోట్లను సీఎంఆర్‌ఎఫ్‌ కింద గత 46 నెలల కాలంలో విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో …

Read More »

మ‌రో కీల‌క స‌మావేశానికి మంత్రి కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తార‌క‌రామారావు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సమావేశానికి హజరుకానున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సౌత్ అప్రికాలోని జోహన్సెస్ బర్గ్ నగరంలో జరగనున్న ఇండియా- సౌత్ అప్రికా బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ కార్యాలయంతోపాటు భారత్, దక్షిణాప్రికా దేశాల వ్యాపార వాణిజ్య శాఖలు, అక్కడి వాణిజ్య వర్గాలు కలిసి సంయుక్తంగా ఈసదస్సును నిర్వహిస్తున్నాయి.  ఈ సమావేశంలో భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ …

Read More »

టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తాం..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 27 న మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ స్థలాన్ని ,ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని..ఈ ప్లీనరీ నిర్వహణ కోసం …

Read More »

ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్లీనరీ కోసం షెడ్లు, వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్న౦  1 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat