Home / Tag Archives: IT Minister KTR (page 21)

Tag Archives: IT Minister KTR

మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగుడెం గ్రామానికి చెందిన ప్లోరైడ్ భాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే..మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అంశల స్వామి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి తన భాదను విన్నవించాడు.ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్చంలా మారానని , …

Read More »

కోమాలోకి వెళ్లిన కండక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ చేయూత

ఒక్క వాట్సాప్ మెసేజ్ అతని ప్రాణాన్ని కాపాడింది.. ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే టీఆర్ఎస్ పార్టీ యువనేత,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఓ కండక్టర్ శస్త్రచికిత్స కోసం సహాయమందించి మంత్రి కేటీఆర్ ఆపద్బాంధవుడయ్యారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూశారు. రాజన్న సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బెరుగు రమేశ్ శనివారం హైబీపీతో నరాలు తెగి కోమాలో వెళ్లాడు. ఆయనను …

Read More »

చోటా బీమ్ కార్య‌క్ర‌మంలో భారీ ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కేటీఆర్‌

భారతీయ యానిమేషన్‌ రంగంలో సంచలనం సృష్టించిన ‘చోటా భీమ్‌’ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన దశాబ్ధి వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చోటా భీమ్‌ అభిమానిని. నాకు అందులోని పాత్రలన్నీ బాగా నచ్చాయి’ అన్నారు. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సృష్టించిన చోటా భీమ్‌ ప్రోగాం పిల్లల్నే కాకుండా కుటుంభాన్నంతా …

Read More »

న‌ల్ల‌గొండ ద‌శ తిరిగే నిర్ణ‌యం తీసుకున్న మంత్రి కేటీఆర్‌

న‌ల్ల‌గొండ ద‌శ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తార‌క రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థ‌న మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నల్ల‌గొండ‌ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి …

Read More »

హైదరాబాద్ నగరం రిచ్చెస్ట్ సిటీ..వీకే సింగ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ క్యాంపస్ లో విదేశాంగ శాఖ IBM మధ్య డెక్కన్ డైలాగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ సహాయ శాఖ మంత్రి వీకే సింగ్ తో పాటు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. IT & Industries Minister @KTRTRS addressing the delegates at the inaugural session of …

Read More »

పెట్టుబడిదారులకు కేంద్రం తెలంగాణ..కేటీఆర్

పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఐఎస్‌బీలో అభివృద్ధి కొరకు ఆర్థిక దౌత్యంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కేంద్రమంత్రి వీకేసింగ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సులభతర వాణిజ్య విధానం అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూములు రాష్ట్రంలో ఉన్నాయి. విదేశాల నుంచి పెట్టుబడులు …

Read More »

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. Attended & …

Read More »

టీఆర్ఎస్‌ను కాపీ కొట్టిన బీజేపీ..కేటీఆర్ ట్వీట్ వైర‌ల్‌

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం తీరు అనేక రాష్ర్టాల‌కు స్ఫూర్తిదాకంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ర్టాల మంత్రుల‌తో పాటుగా కేంద్ర‌మంత్రులు సైతం మ‌న ప‌థ‌కాల‌ను అభినందించాయి. ఇవి ఇత‌ర రాష్ర్టాల‌కు ఆద‌ర్శ‌మ‌ని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న మ్యానిఫెస్టోలేనే ఈ ప‌థ‌కాల‌ను దింపేసింది. కర్ణాటక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను …

Read More »

జీహెచ్ఎంసీ వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కేటీఆర్ సమీక్ష

రానున్న వర్షకాలం నేపథ్యంలో నగరంలో ఏదురయ్యే అన్ని పరిస్ధితులకు సర్వం సన్నద్దంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్  జియచ్ యంసి అధికారులను అదేశించారు. ఈ రోజు జరిగిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో మంత్రి వర్షకాల సంసిద్దత పైన నగర మేయర్ బొంతు రామ్మోహాన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిన్నటి భారీ వర్షాలకు ఏదురైన పరిస్ధితులు, వాటిని ఏదుర్కోన్న తీరుపైన అధికారులు మంత్రికి వివరాలు అందించారు. ముఖ్యంగా …

Read More »

మాట నిల‌బెట్టుకున్న మంత్రి కేటీఆర్‌..!!

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మాట నిల‌బెట్టుకున్నారు. ఉద్య‌మ‌కారుల‌పై కేసుల ఎత్తివేత‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద్య‌మ‌కారులపై కేసుల న‌మోదు విష‌యంలో హోంమంత్రితో చ‌ర్చించ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని వెంట‌నే ఆచ‌ర‌ణ‌లో పెడుతూ స‌మావేశ‌మ‌య్యారు.  ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగులో ఉన్న కేసుల పై చర్చ జరిగింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat