టీఆర్ఎస్ పార్టీ యువనేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ సత్తా చాటారు. తెలంగాణ టీడీపీ మహానాడు నిర్వహించి అనవసర గాండ్రింపులు చేసి, తొడగొట్టిన తీరుకు తెల్లారే సరికే…మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత షాక్ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ గూటికి చేరారు. జగిత్యాల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ బోగ వెంకటేశ్వర్లు, బోగ ప్రవీణ్ టీఆర్ఎస్ గూటికి చేరారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల …
Read More »హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరూ కలిసిరావాలి..మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులుగా చేయడం ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ మన నగరం కార్యక్రమాన్నిచేపడుతొంది. అందులోభాగంగానే ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో నిజాంపేటలో జరిగిన మననగరం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో పంచుకున్నారు . Hon’ble Ministers …
Read More »సెలబ్రిటీలకు మంత్రి కేటీఆర్ పిలుపు..!!
సెలెబ్రెటీలు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలునిచ్చారు.ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కేన్సర్ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో… అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.బసవతారకం ట్రస్ట్ కు …
Read More »కుమారస్వామి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోల్కతా సీఎం మమతా బెనర్జీ, …
Read More »నేడు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పలు …
Read More »దేశంలో శాశ్వత రాజకీయ నాయకులు ఎవరూ లేరు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఈ రోజు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగాజరిగింది.ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో అంకితభావం, ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి …
Read More »కేటీఆర్ , జగన్ రియల్ హీరోస్..లోకేష్ ,పవన్ ఫేక్ హీరోస్..!!
ఆపదలో ఉన్న అన్నా ఆదుకోండి అని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తే చాలు… వెంటనే స్పందించే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో నిజమైన ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఒక ప్రముఖ జాతీయ అంగ్ల దినపత్రిక పేర్కొంది. అంతేకాదు ఈ లిస్ట్ లో నిజమైన ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ముందువరుసలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కంటే సుష్మా ఖాతాలో ఒరిజినల్ …
Read More »కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు సమస్యలు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు దొరక్కపోవడం ప్రజల్లో ఆదరణ కోల్పోవడం వల్లే వారు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ బీజేపీ కలలు కంటున్నాయని అయితే అవి కల్లలేనని కేటీఆర్ స్పష్టం చేశారు. “ ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకోవాలనుకోవడం సహజం. టీఆర్ఎస్ గెలుస్తుందని మేం అనుకుంటున్నాం… బీజేపీ, కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్లు …
Read More »రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ నినాదం ఏంటో ప్రకటించిన కేటీఆర్
సచివాలయంలో తన ఛాంబర్లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సమకాలిన రాజకీయ, పరిపాలన పరమైన అంశాలపై మంత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడారు. తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తకరమైన విషయాలను ఆయన వెల్లడించారు. ‘కేసీఆర్’ నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్తామని కే తారకరామారావు అన్నారు. తెలంగాణకు పర్యాయ పదం కేసీఆర్ అని… కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది…. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ …
Read More »ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్
ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు పునరుద్ధరణపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్లో స్పందించారు. బ్యాంకు ఒప్పందంతో అడ్డంకులు తొలగిపోయాయనీ, దీనికి ప్రత్యేక కృషి చేసిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్ను అభినందిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ట్వీట్ చేశారు. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది. …
Read More »