ఎల్బీనగర్ నుండి అమీర్పేట్, మియాపూర్ వరకు మెట్రో రైలు ప్రారంభం గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూలై చివరి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. నాగోల్ నుండి ఫలక్నూమా వరకు మెట్రో రైలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. నగర శివార్లలో దీర్ఘకాలికంగా ఉన్న భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి ఉన్నతస్థాయి …
Read More »దానికోసమే మననగరం కార్యక్రమం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, స్పందన ఎలా ఉంది? వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలు స్వీకరించడం, స్థానికులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రాధాన్య సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమం “మన నగరం”.మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. see also:రేపు ప్రధాని మోదీతో సీఎం …
Read More »నేడే మననగరం…ఈ దఫా మంత్రి కేటీఆర్ మరో ప్రత్యేకత
ప్రజా పాలనను మరింత ఫలవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మననగరం విషయంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో నగరవాసుల భాగస్వామ్యం, స్పందన ఎలా ఉంది? వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలు స్వీకరించడం, స్థానికులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి ప్రాధాన్య సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపించే కార్యక్రమమే “మన నగరం”. …
Read More »మంత్రి కేటీఆర్ గొప్ప మనసుకు ఫిదా అయిన ఉత్తమ్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కీలకమైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మానవత విధానం ఈ చర్చకు కారణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. …
Read More »నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నాలాల పూడిక పనులు మరింత ముమ్మరం చేయడంతో పాటు పురాతన శిథిల భవనాలు, నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక పనులు, శిథిల భవనాల తొలగింపు, జవహర్నగర్ డంప్యార్డ్ క్యాపింగ్ పనులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ రోడ్ …
Read More »మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య ఖర్చులకు సరిపడ పైసలను అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. see also:హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన లచ్చిగారి రమేశ్, సుమ దంపతులకు భార్గవి, తనూజ …
Read More »ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రజాసంక్షేమం పట్ల ఎంతటి నిబద్దతతో పనిచేస్తారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే స్వయంగా వారి వద్దకు వెళ్లగా…ఆ శాసనసభ్యుడి తీరు వారిని ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఎమ్మెల్యే తీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అలా ప్రజల మనసును గెలుచుకున్నది మరెవరో కాదు…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. see also:ఆర్టీసీ యూనియన్ నేతలతో …
Read More »ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!
ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!! ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో …
Read More »హెచ్ఎండిఏ పైన సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాద్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పురపాలక శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ( Wayside Amenities) ఎర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఇందుకోసం సంస్ధ పలు ఇంటర్ చేంజ్ లను పరిశీలించిందని అధికారులు మంత్రి తెలిపారు. అవుటర్ చుట్టు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద …
Read More »ఓడిఎఫ్ ప్లస్గా మున్సిపాలిటీలు..కేటీఆర్
కేంద్రం ప్రకటించిన ఓడిఎఫ్లతో సంతృప్తి చెందకుండా ఓడిఎఫ్ ఫ్లస్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను మారుస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ రోజు నగరంలోని ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి నూతనంగా అందుబాటులోకి తీసుకురానున్న రోబోటిక్ సాంకేతికతను పురపాలక శాఖా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్ గారితో కలిసి మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »