ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై అటు సీనియర్ రాజకీయ నాయకులతోపాటు.. ఇటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసల …
Read More »కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ మనిషే..ఎంపీ సుమన్
కోదండరాం కొత్త పార్టీకి భయపడేది లేదని పెద్దపల్లి ఎంపీ సుమన్ అన్నారు.ఇవాళ అయన ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..కోదండరాం మొదటి నుండి కాంగ్రెస్ మనిషే నన్నారు.ఆ పార్టీ పెట్టె సభకు అనుమతి విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు.సభ అనుమతి విషయంలో వారు కోర్టుకు వెళ్ళారని..రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపన్లో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కోదండరాం పని అని …
Read More »జనసేన ఛాప్టర్ క్లోజ్..! జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా మాట్లాడగల వ్యక్తిగా పేరొందిన జయప్రకాష్ నారాయణ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతోందని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ …
Read More »ఇలాగైతే జగనే సీఎం.. తేల్చి చెప్పిన చలసాని శ్రీనివాస్..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి వైఎస్ జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర, ప్రత్యేక హోదా ఉద్యమం గురించి మాట్లాడారు. నాడు విభజన సమయంలో చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి …
Read More »షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో …
Read More »నాటకాలు ఆడుతున్న పవన్ కల్యాణ్..కత్తి మహేష్ సంచలన వాఖ్యలు
పవర్స్టార్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత నాటకాలు ఆడుతున్నరు… ఈ మాటలు స్వయాన సినీ క్రిటిక్, బిగ్బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. కాగా, గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు, కత్తి మహేష్కు ఫేస్బుక్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టార్గెట్గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు కత్తి మహేష్. …
Read More »”శృంగారం ఆకలితో సమానం”
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న జీఎస్టీ ( గాడ్, సెక్స్, ట్రూత్)పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఫోర్న్ చూడటం లీగల్ అని, తీయడం మాత్రమే ఇల్లీగల్ అని చెప్పుకొచ్చింది. అసలు శృంగారం అనేది.. ఆకలితో సమానం అంటూ డిమాండ్ ఎక్కువ ఉన్న …
Read More »పవన్ కళ్యాణ్ మనిషి కాదని నిరూపిస్తా..!!
నాకు అనైతికతను అంటగట్టి.. నా ఆర్గ్యుమెంట్కు, అభిప్రాయాలకు క్రెడిబిలిటీ లేదని నిరూపించాలని ప్రయత్నం చేస్తే.. అతను అసలు మనిషే కాదని నిరూపిస్తా.. త్రివిక్రమ్ అనే వాడిని తీసుకురండి అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్పై విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …
Read More »పవన్ కళ్యాణ్ మూడో భార్య పడుకున్నాక ఏమి జరుగుతుందంటే?
పవన్ కల్యాణ్ మూడో భార్య పడుకున్నాక ఏం జరుగుతోందంటే..? ఈ విషయంపై నోరు విప్పారు సినీ క్రిటిక్ కత్తి మహేష్. సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి …
Read More »వారంతా బట్టలు వేసుకుని ఉండరు కదా..!!
సినీ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న జీఎస్టీపై మాట్లాడారు. స్ర్తీ స్వేచ్ఛ అనేది ఆ మహిళ నిర్ణయమని, ఆర్జీవీ గారి జీఎస్టీలో ఫోర్న్ అనేది లీగల్ అయితే, దానికి పర్సెప్షన్ ఎలా ఉంటుంది. అనే విషయం ఆర్జీవి తన జీఎస్టీలో చూపించనున్నట్లు తాను భావిస్తున్నానని …
Read More »