అమ్మాయిల విద్యాభ్యాసం సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మొదటిమెట్టు అని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు జి. లక్ష్మణ్ కుమార్ అన్నారు. `ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ ` కార్యక్రమం ద్వారా భారత దేశ విశిష్టతలు ప్రజలందరూ విపులంగా తెలుసుకుంటున్నారని ఆయన వివరించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్ర ప్రచార విభాగం వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని పింగిలి మహిళా …
Read More »