అమరావతి పర్యటనలో చంద్రబాబుకు రైతుల నిరసన సెగ తగిలింది. దళితుల భూముల విషయంలో మోసం చేసారని..గ్రాఫిక్స్ తో మాయ చేసారంటూ కొందరు రైతులు చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న టీడీపీ నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు విసిరే ప్రయత్నం చేసారు. పోలీసుల రంగం ప్రవేశం చేసి వారిని చెదర గొట్టారు. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు …
Read More »సంచలనం..కడప గడ్డపై నారావారికి ఘోర అవమానం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప గడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది..నవంబర్ 26, మంగళవారం నాడు కడపలో చంద్రబాబు టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను బాబు ముందు ఏకరువు పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని వారు బాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు …
Read More »సంచలనం..వంశీని పొగిడి లోకేష్ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
చంద్రబాబు ఏంటీ..తనను వాడు వీడు అంటూ తిట్టిన వల్లభనేని వంశీని పొగడడం ఏంటీ…తన ఏకైక పుత్రరత్నం లోకేష్ను అవమానించడం ఏంటని అనుకుంటున్నారా..అవునండి..నిజమే..తనకు తాను గొప్పలు చెప్పుకోబోయి.. ఎదుటివాళ్లతో తిట్టించుకోవడం బాబుగారికి అలవాటే కదా..అలవాటులో పొరపాటున గొప్పలు చెప్పుకోబోయి..తన కొడుకు లోకేష్ పరువు పోయేలా చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోయేవాడు ఊరకే పోకుండా చంద్రబాబును, ఆయన పుత్రరత్నం …
Read More »స్పీకర్ తమ్మినేని సీతారామ్ను అసభ్య వ్యాఖ్యలతో దారుణంగా కించపర్చిన టీడీపీ వెబ్సైట్…!
రాజకీయంగా ఎంతటి శత్రువైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే వారిని గౌరవించడం సంప్రదాయం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ప్రత్యర్థి పార్టీల నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా సరే వారిపై బురద జల్లేందుకు…వారిపై వ్యక్తిగతం దూషింపజేసేందుకు కూడా వెనుకాడడని తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్పై తెలుగు దేశం ఆన్లైన్ దినపత్రిక రాసిన అనుచిత కథనం బట్టి అర్థమవుతోంది. నవంబర్ 11, సోమవారం ఎడిషన్లో నాడు పదవుల కోసం గుడ్డలూడదీసుకుంది …
Read More »శ్రీకాకుళంలో గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
ఏపీలో జగన్ సర్కార్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒకేసారి లక్షా 30 వేలకు పైగా గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగ నియామక ప్రతాలు అందజేసింది. అయితే మొదటి నుంచి గ్రామవాలంటీర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు విషం గక్కుతూనే ఉన్నాడు. గ్రామవాలంటీర్లను సామాన్లు బండిమీద పెట్టుకుని ఇంటింటికి తిరిగే కూలీగా పోల్చుతూ టీడీపీ సోషల్ …
Read More »దేవుడా…బాబుగారి కామెడీ మామూలుగా లేదుగా..!
పాపం టీడీపీ అధినేత చంద్రబాబుగారికి రోజు రోజుకీ మతిపోతున్నట్లుంది… .. తనను చిత్తుగా ఓడించిన ప్రజలను అవమానించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాలిచ్చే ఆవును వదులుకుని, దున్నపోతు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటూ ప్రజలపై ఆక్రోశం వెళ్లగక్కాడు. తాజాగా శ్రీ కాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి..మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల్లో వైసీపీకి ఓటేశామా అంటూ అని ప్రజలు బాధపడుతున్నారని..మళ్లీ తానే సీఎం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు కాసేపు …
Read More »కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం…ఇదిగో అసలు సాక్ష్యం..!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అత్యంత బాధాకరం. 3 దశాబ్దాలకు పైగా సాగిన కోడెల రాజకీయ ప్రస్థానం చివరకు విషాందాంతంగా ముగియడం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తోంది. అయితే చివరి రోజుల్లో చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు పట్టించుకోకపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే గత మూడునెలలుగా అపాయింట్మెంట్ …
Read More »తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!
భారత రాజకీయాల్లో ఏ ఎండకాగొడుగు పట్టడంలో, అవసరానికి వాడుకుని, అవసరం తీరాకా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంలో, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి కూడా నేను చేసింది కరెక్టే అని ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పటిదాకా పొగిడిన నోటితోనే, తీవ్ర పదజాలంతో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం…2014 ఎన్నికలకు ముందు..ఏపీలో అంతా వైసీపీదే అధికారం అని భావించారు. కానీ అప్పుడు దేశం మొత్తం మోదీ హవా నడుస్తుండం …
Read More »పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఘోర అవమానం..!
కశ్మీర్లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్ షాక్కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భారత్పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …
Read More »