లార్డ్స్ టెస్టు పరాభవానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు గట్టిగానే బదులు తీర్చుకుంది. భారత్తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మరో ఐదు సెషన్లుండగానే గెలుపు రుచి చూసిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీ్సలో 1-1తో నిలిచింది. నాలుగో టెస్టు వచ్చే నెల 2 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది. పేసర్లు ఒలీ రాబిన్సన్ (5/65), ఒవర్టన్ (3/47) భారత్ పతనాన్ని శాసించారు. దీంతో …
Read More »రెండో ఇన్నింగ్స్ లోను అదే ఊపు…! ఇక టీ20 మొదలెట్టనున్నడా..?
విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అయితే నాలుగోరోజు ఆటలో ఆదిలోనే మయాంక్ వికెట్ కోల్పోయింది భారత్. మరో ఓపెనర్ రోహిత్ మాత్రం తనదైన శైలిలో టీ20 ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే జోరు …
Read More »టీమిండియా కెప్టెన్ మరో అరుదైన రికార్డ్…
ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్,భారత్ మధ్య జరిగిన హోరాహోరి పోరులో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాధించింది.దీంతో అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ జట్లకు ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. అయితే నిన్న ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోగా ఓపెనర్స్ ఇద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.భారత్ బౌలర్స్ ను ధీటుగా ఎదుర్కొని మంచి ఆటను కనబరిచారు.ఫలితమే ఇంగ్లాండ్ నిర్ణిత 50ఓవర్స్ లో 337 చేసింది.చేసింగ్ కి వచ్చిన …
Read More »