ఆసియాకప్ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలిసింది. దుబాయ్ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …
Read More »టీమిండియాకు భారీ ఊరట..క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!
టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ ఆడనున్నారు. అయితే నిన్న ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మ్యాచ్ లో ఆడతారా లేదా అనే అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి బీసీసీ శుభవార్తనే చెప్పించి. రోహిత్ గాయం విషయంలో అంతా బాగానే ఉందని రేపు మ్యాచ్ లో …
Read More »