శిఖర్ ధావన్ మరోసారి దుమ్ము దులిపాడు.ఇవాళ బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. 87 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ చేశాడు. అయితే దీంతో టెస్టు మ్యాచుల్లో లంచ్ బ్రేక్ కు ముందే సెంచరీ చేసిన ఆటగాల్లల్లో ఆరో ఆటగాడిగా శిఖర్ ధావన్ చేరిపోయాడు . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం …
Read More »