భారత్ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తొమ్మిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,46,628 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ దాటి ఐదో స్థానంలో నిలిచిందని జాన్ హప్ కీన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.ప్రస్తుతం అమెరికా,రష్యా,బ్రెజిల్,యూకే మొదటి స్థానంలో …
Read More »కరోనా కేసుల్లో భారత్ రోజుకో రికార్డు
భారత్ దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రోజుకో రికార్డును తన సొంతం చేసుకుంటుంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.గత ఐదు రోజుల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. జూన్ 7న మొత్తం కేసులు 9,971 జూన్ 6న మొత్తం కేసులు 9,887 జూన్ 5న మొత్తం కేసులు 9,851 జూన్ 3న మొత్తం కేసులు …
Read More »భారత్ లో 30,000 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,200కి చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 947గా ఉన్నది. 8,500 వైరస్ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. తమిళనాడులో మంగళవారం కొత్తగా …
Read More »ప్రాణాన్ని బలిగొన్న లాక్ డౌన్..!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు కాలినడక కొనసాగిస్తున్నారు .ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కాసేపట్లో ఇంటికి చేరుకోబుతున్న సమయంలో ఓ 12 ఏళ్ళ బాలిక మరణించింది …వివరాల్లోకి వెళ్తే .. …
Read More »239కి చేరిన కరోనా మృతుల సంఖ్య
భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్లో 36, …
Read More »భారత్లో 24 గంటల్లో 40 మంది మృతి
కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది …
Read More »భారత్ లో 6,412కరోనా కేసులు
భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది. దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు.కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు . ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు …
Read More »దేశంలో కరోనా కేసులు ఎక్కువైన ఐదు రాష్ట్రాలు ఇవే
భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తుంది.మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటెన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం నాటికి మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,412కి చేరుకుంది.దేశంలో మొత్తం 5,709 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 504మంది కరోనా నుండి కోలుకోని డిశ్జార్జ్ అయ్యారు. కరోనా వలన ఇప్పటివరకు 199మంది మరణించారు .ఇరవై నాలుగంటల్లో ముప్పై మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యు వాతపడ్డారని …
Read More »భారత్ కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్ను భారత్ తమకు పంపని పక్షంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా నివారణకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో… ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే… అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ …
Read More »ఈఎంఐ విషయంలో కంగారు వద్దు..క్రింద ఇచ్చిన వివరాలకు మెయిల్ చేస్తే చాలు !
చాలా మంది ఈఎంఐ విషయంలో ఇప్పటికి డౌట్ గానే ఉన్నారు. ఇందులో భాగమగా ఇప్పటికే ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బ్యాంకు లు కూడా దానిని అంగీకరించాయి. అయితే ఈఎంఐ లు ఆటో డెబిట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చెయ్యక తప్పదు. For Cancellation of Auto Debit EMI Please Check & Do The Needful. Dear Sir Auto Debit EMI Cant be Cancelled.You …
Read More »