యూకే వేదికగా మే నెల 30నుండి జరగనున్న వరల్డ్కప్కు బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ఇంగ్లండ్లో జరిగే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. ముంబైలో సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ తుది జట్టు వివరాలను ప్రకటించింది.ప్రపంచ కప్ లో పాల్గోనే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ …
Read More »