ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ ఈ నెల చివర వరకు దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నెల చివరి నాటికి ఇండియా జనాభా 1.425 బిలియన్లు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పేర్కొన్నది. అయితే 2064 నాటికి భారతీయ జనాభా ఓ స్థిరత్వానికి వస్తుందని, ఇక ఈ శతాబ్ధం చివరినాటికి భారత్ జనాభా 1.5 బిలియన్ల డాలర్ల వద్ద నిలిచిపోతుందని యూఎన్ అధికారి వెల్లడించారు. ఏప్రిల్ చివరి …
Read More »Politics : మరో నాలుగు నెలల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్..
Politics ప్రపంచ జనాభా రోజుకి ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు వరకు చైనా ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభాను కలిగిన దేశంగా ఉంది తర్వాత స్థానంలో భారత్ ఉంది అయితే మరికొద్ది నెలలో భారత్ జనాభా చైనా ను దాటి పోతుందని వార్త ఇప్పుడు అందరిని కలవరానికి గురిచేస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో దాదాపు మూడో వంతు చైనాలోనే ఉన్నారు ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లకు పైగా …
Read More »133.89 కోట్లకు చేరిన దేశ జనాభా
తాజా లెక్కల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. 2019 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ దేశం మొత్తమ్మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబరు 31 నాటికి దేశ జనాభా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది. దీని ప్రకారం నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది చనిపోతున్నారు. మరోవైపు, తెలంగాణ జనాభా 3.72 కోట్లు, …
Read More »