తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇది…వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మారుస్తూ..తరతరాలుగా పట్టిపీడిస్తున్న కరువు కాటకాలను శాశ్వతంగా తరిమికొడుతూ.. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలను సస్యశ్యామలంగా మారనున్న మహోజ్వల ఘట్టం ఇది. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ ఇంటెక్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రికార్డు స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ …
Read More »