రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో 15కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందుకై ఖర్చు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ఎల్బి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా …
Read More »