తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు.రెండు రోజుల క్రితం సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు . అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ స్పందించారు. …
Read More »అవి ఇస్తే కండోమ్స్ కూడా ఫ్రీగా అడిగేస్తారుగా..!
బిహార్లోని ఓ పాఠశాలలో విద్యార్థినులకు వింత అనుభవం కలిగింది. తమ స్కూల్లో జరిగిన ఓ వేడుకకు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్జోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విలువచేసే శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన హర్జోత్ కౌర్.. కోరికలకు అంతు అనేదే ఉండదని.. ఈరోజు శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా అడుగుతున్నారు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే రేపటి రోజున కండోమ్స్ …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ఐఏఎస్ అధికారి..నెటిజన్లు ప్రశంసల వర్షం
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గ్రీన్ఛాలెంజ్కు స్పందించిన ఐఏయస్ అధికారిణి హరిచందన..!
తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు ప్రభుత్వమే నాటిస్తోంది. కాగా ప్రతి ఒక్కరిలో పర్యావరణ సృహ పెంచేందుకు, మొక్కలు నాటేలా చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు …
Read More »నేడు ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు తీసుకోనున్ననీలం సహాని
ఏపీ కొత్త సీఎస్గా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహాని. ఆమెను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సహాని 1984 కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్, టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా గతంలో ఆమె బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సాంఘిక సంక్షేమం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న నీలం సహాని …
Read More »కేంద్ర సర్వీసుల్లో ఐఏఎస్ ఆమ్రపాలి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిణిగా పనిచేస్తున్న యంగ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. డిప్యూటి కార్యదర్శిగా ఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్లో ఆమెను కేంద్రం డిప్యుటేషన్పై నియమించింది. ఆమ్రపాలి తెలంగాణ క్యాడర్కు చెందిన 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. వికారబాద్ సబ్ కలెక్టర్గా రంగారెడ్డి జిల్లా జెసిగా సేవలందించారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్ అర్భన్ కలెక్టర్గానూ సేవలందించారు.
Read More »శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత
దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిదితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మికి హైకోర్టు ఊరటనిచ్చింది.కాపు అనే దుగ్ధతో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు తప్పు లేకున్నా దాదాపుగా వికలాంగురాలిగా చేశారనేది గుర్తుంచుకోండి… అదే బాబు వర్గపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ విధంగా చేశేవారా?గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించినందుకు, కాపు కుల అనే అక్కసుతో చంద్రబాబు ఆమెని …
Read More »