హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లు అడ్డాగా నటీమణులను ట్రాప్ చేసి వ్యభిచార దందా నడిపించే జనార్దన్రావు అలియాస్ జానీ నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. శనివారం రాత్రి బంజారాహిల్స్లోని ఓ స్టార్ హోటల్పై దాడి చేసిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. విటుడిగా వచ్చిన ఆర్మీ లెఫ్ట్నెంట్ కల్నల్ను సైతం పట్టుకొని, భోజ్పురి నటిని రెస్క్యూ చేశారు. గతేడాది డిసెంబర్లోనూ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ బృందం బంజారాహిల్స్, …
Read More »భర్తకు పీకలదాకా మద్యం తాగించి..ఆరుగురితో భార్య ఇంట్లోనే ..ఛీఛీ
కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం… ఇలా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన భార్య అతడితో విసిగిపోయి పక్కదారి పట్టింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పారిశ్రామికవాడలో నివాసముంటున్న దిలీప్, రమ్యలకు ఆరు నెలల …
Read More »ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్ శ్రీగిరి విజయకుమార్రెడ్డి ఘన విజయం సాధిం చారు. ఆదివారం ప్రెస్క్లబ్లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవికి మొత్తం 1,094 ఓట్లు పోల్ కాగా విజయకుమార్ రెడ్డికి 643 ఓట్లు, వై.బాలరామ్కు 254, షరీఫ్కు 160 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్ రావుపై విజయం సాధించారు. …
Read More »రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..?
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్కు వెళ్ళిన ఆయన రామోజీ నివాసంకు వెళ్ళి కన్నా ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు, కన్నా మధ్య పలు రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం కన్నా ఈ సమావేశం విషయమై మీడియాతో మాట్లాడుతూ రామోజీరావుతో తనకు ఉన్న …
Read More »హైదరాబాద్ లో ఓ కాంప్లెక్స్ పై నుంచి దూకిన యువతి..వీడియో వైరల్
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. పది అంతస్థులున్న మయూరీ కాంప్లెక్స్ పై నుంచి ఓ యువతి కిందికి దూకింది. తల పగలడంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే అమ్మాయి మరణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టాగ కాచిగూడకు చెందిన యువతి(18)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోవటంతో మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య …
Read More »అన్నపూర్ణ స్టూడియోలో హత్య..!
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్టూడియోలో పనిచేస్తున్న నారాయణరెడ్డి(53) మృతిచెంది ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. అయితే విషయం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఎవరైనా హత్యచేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా వద్ద మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి …
Read More »హైదరాబాద్లో ఈ నెల 26న ఈ ప్రాంతాలకు నీటి సరఫరా బంద్..!
హైదరాబాద్లో నగరంలో ఈనెల 26న పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు వాటర్బోర్డు అధికారులు బుధవారం తెలిపారు. నగరంలోని ఎలుగుట్ట రిజర్వాయర్ వద్ద ఇన్లెట్ మెయిన్ జంక్షన్ పనులు నిర్వహిస్తుండడంతో కృష్ణ పేజ్-2, రింగ్ మెయిన్-2ను ఈ నెల 26న బంద్ చేయనున్నారు. దీంతో శనివారం ఉదయం 6గంటల నుంచి 24గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా నాచా రం, హబ్సీగూడ, …
Read More »ఆంధ్రజ్యోతి పై పవన్ అభిమానుల దాడి..తీవ్ర ఉద్రిక్తత..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక …
Read More »ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం..హైదరాబాద్ మసాజ్ సెంటర్లో వ్యభిచారం..!
దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో మరి దారుణం బహిరంగంగానే వ్యభిచారం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం.. …
Read More »హైదరాబాద్లో మరో బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి..!
బాగ్య నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు అప్పట్టో తీవ్ర కలకలం రేపింది. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. తాజాగ నగరంలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న ఓ యువతి వికారాబాద్లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి మృతి చెందింది. లింగంపల్లిలో …
Read More »