తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …
Read More »వీహెచ్ పై దాడి..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హన్మంత్ రావుపై దాడి జరిగింది. రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో వి హన్మంత్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయ రాకముందే స్టేజీపైకి వచ్చారని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యదర్శి నగేశ్ ను స్తేజీపై నుండి దిగిపోవాలని …
Read More »ఫైనల్ రేస్ లో చెన్నై..ఢిల్లీకి నిరాశే
నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై …
Read More »రవిప్రకాష్ మీద వచ్చిన ఆరోపణలపై అలంద ప్రతినిధులు మాట్లాడకపోవటానికి కారణాలేంటో తెలుసా.?
టీవీ9 సీఈవో రవిప్రకాశ్ను పదవినుంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. సీఎఫ్వోగా ఉన్న కేవీఎన్ మూర్తిని కూడా బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిపింది. ఈనెల8న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం జరిగిన సంస్థ వాటాదార్ల సమావేశంలో ఆమోదముద్ర లభించిందని ఏబీసీపీఎల్ కొత్త డైరెక్టర్లు కౌశిక్రావు, సాంబశివరావు, జగపతిరావు, శ్రీనివాస్లు వెల్లడించారు. శుక్రవారం ప్రెస్మీట్ లో వారు మాట్లాడారు. సంస్థకు సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా జి.సింగారావును …
Read More »సాక్షి సిబ్బందిపై దాడికి పాల్పడిన రవిప్రకాష్ టీం
రెండోరోజు అంటే శుక్రవారం కూడా టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ ఫోర్జరీ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా రవిప్రకాష్ అనుచరులు మాత్రం టీవీ9లో ఇంకా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. …
Read More »ఇవే ప్లేఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లు…!
ఇండియన్ ప్రీమియర్ లీగ్..భారత్ లో ఒక బడా ఈవెంట్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే బెట్టింగ్ రాయుళ్ళు కి ఇది పెద్ద ఆట కుర్రకారు మొత్తం ఎంజాయ్ చేసే గేమ్ ఇది.అయితే నిన్న జరిగిన చివరి మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి అయింది.కేకేఆర్ పై ముంబై గెలవడంతో అనుకోకుండా హైదరాబాద్ జట్టు నాలుగో ప్లేస్ కైవసం చేసుకుంది.ఇప్పుడు ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు ఎలా వచ్చాయో మనం తెలుసుకుందాం.. ముంబై …
Read More »అల్లు అరవింద్ కు ఎంత కష్టమోచ్చిందే..?
ఒకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. ఇంకొకరేమో ఇండస్ట్రీకి మూల స్థంబాల్లో ఒకటైన ఆల్ టైమ్ గ్రేట్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన మన్మధుడు అక్కినేని నాగార్జున. అంతటి మహోన్నత చరిత్ర గలిగిన దిగ్గజాలు ఒకరికొకరు అండగా ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం ఏంటీ అంటే నాగ్ తనయుడు యువహీరో అఖిల్ …
Read More »ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయాయి.. రిజల్ట్స్ వచ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫలితాలు వచ్చేవరకు వేచి చూడటం తప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఇదే …
Read More »ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?
నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ …
Read More »విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?
వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …
Read More »