తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైపర్మామెన్స్ కంప్యూటింగ్ ,డేటా అనలిటిక్స్ సదస్సు ఈ రోజు మంగళవారం నుండి హెచ్ఐసీసీలో జరగనున్నది. ఈ సదస్సుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు,పారిశ్రామిక వేత్తలు,పరిశోధకులు హాజరు కానున్నారు. ఈ కామర్స్ ,రిటైల్ ,హెల్త్ కేర్,ఇంజినీరింగ్ ,వ్యవసాయం ,వాతావరణం లాంటి పలు అంశాలపై అధ్యయనాలు,అత్యుత్తమ ప్రమాణాల గురించి సదస్సు జరగనున్నది.
Read More »క్రిస్మస్ కానుకల పంపిణీ
గ్రేటర్ హైదరాబాద్ లో హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సెవెంత్ డే చర్చిలో పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను క్రిస్టియన్స్ కు కార్పొరేటర్ జానకి రామ రాజు గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలను (దుస్తులను ) ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. పేదల …
Read More »కేఏ పాల్ ఫిర్యాదు.. పోలీసుల ముందుకు వర్మ !
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు హాజరవుతున్నాడు. ఈమేరకు పోలీసు వారు వర్మకు నోటిసులు ఇవ్వడం జరిగింది. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో భాగంగా తమ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టారని కేఏ పాల్ భార్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »యువతకు మంత్రి హారీష్ రావు పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ పరిధిలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పఠాన్ చెరులో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ మాట్లాడుతూ” నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పఠాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ తయారు చేశారు.పిల్లలు ఆడుకోవడానికి …
Read More »‘సరిలేరు నీకెవ్వరు’..అభిమానులకు కౌంట్ డౌన్ మొదలైంది !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …
Read More »హైదరాబాద్ లో దారుణం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత …
Read More »తెలంగాణభవన్లో నేడు గ్రంథాలయం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నేడు ప్రారంభించనున్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి వంటి పలు అంశాలపై అవసరమైన సాహిత్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణభవన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు సమాచారం …
Read More »తీవ్ర విషాదంలో మెగా హీరోలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …
Read More »ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …
Read More »భాగ్యనగరం వేదికగా టీ20 సమరం..గెలుపెవరిది !
భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా మొదటి టీ20 ఆడనున్నారు. ఇందులో భాగంగా ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ హైదరాబాద్ లో కాబట్టి ఫ్యాన్స్ సందడి మామోలుగా ఉండదని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ నే ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఏడాది ఇండియా టీ20 పరంగా చూసుకుంటే మొత్తం 7మ్యాచ్ లలో 3గెలిచి, నాలుగు ఓడిపోయింది. మొన్న …
Read More »