హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, …
Read More »నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల హుజూర్ నగర్ నియోజకవర్గ కృతజ్ఞత సభలో పలు హామీలను కురిపించిన సంగతి విదితమే. అందులో భాగంగా హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా చేస్తానని ఆయన హామీచ్చారు. హామీచ్చిన విధంగానే హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ను జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట రెవిన్యూ డివిజన్లోని …
Read More »టీపీసీసీకి ఉత్తమ్ గుడ్ బై..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పదవీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా..?. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. టీపీసీసీ పదవీ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ …
Read More »హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్యం , హరితహారం నిర్వహణ ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి హారీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇంత అద్భుతంగా మారతాయని ఎవరూ ఊహించలేదు.పంచాయతీ ప్రణాళికతో పల్లెల …
Read More »మూడో రౌండ్లో అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్లో అధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొదటి రౌండ్లో 2,580ఓట్ల మెజారిటీని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో రౌండ్ ముగిసే సరికి మొత్తం నాలుగు వేల ఓట్ల అధిక్యంలో ఉన్నాడు. తాజాగా మూడో రౌండ్ ముగిసే సరికి శానంపూడి సైదిరెడ్డి 6,500 ఓట్ల అధిక్యంతో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.
Read More »