తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని …
Read More »పేదలకు ఇండ్ల స్థలాలపై పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి..!
ఏపీలో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కొంత మేర పేదలకు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు, ఆయన మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాలపై పవన్ స్పందిస్తూ.. వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఈ …
Read More »