కేంద్రహోంమంత్రి అమిత్షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. అమిత్షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …
Read More »ఎట్టకేలకు తన తల్లిని కలుసుకున్న అమృత.. ఆ పదినిమిషాలు ఏం మాట్లాడిందంటే..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మార్చి 8న హైదరాబాద్లో ఆర్యవైశ్య భవన్లో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అమృత అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ తన కూతురిని ఉద్దేశిస్తూ లేఖ రాసి మరీ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మారుతీరావు అంత్యక్రియలకు అమృతా ప్రణయ్ వెళ్లినా తల్లి గిరిజ, బాబాయ్ శ్రవణ్తో సహా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ …
Read More »త్వరలో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతికి.. ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడేనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ సతీమణి, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను, ఎల్లోమీడియా ఎంత జాకీలు పెట్టి లేపాలని చూసినా లోకేష్ మొద్దబ్బాయి లాగానే ఉండడం.. చంద్రబాబు నిరాశ పరుస్తోంది. ఒక పక్క యువనేతగా జగన్ రోజు రోజుకీ శక్తివంతంగా మారుతుంటే..లోకేష్ మాత్రం తన తన అసమర్థతతో రోజు రోజుకీ పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించలేకపోవడం చంద్రబాబును …
Read More »చంద్రబాబు నివాసంలో విందు రాజకీయం..టీడీపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..!
విందు రాజకీయాలు నడపడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన రాజకీయ నాయకుడు దేశంలో ఉండరు. బాబుగారు కుటుంబ కార్యక్రమంలో కాకుండా… బయటవ్యక్తులకు ఏదైనా విందు ఇచ్చారంటే..అందులో ఏదో కుటిల రాజకీయం ఉంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునే ముందు టీడీపీ ఎమ్మెల్యేలతో వైస్రాయి హోటల్లో పలుమార్లు విందు రాజకీయం నడిపినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆఖరకు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్ను జైలుకు పంపడానికి కూడా …
Read More »అలా చేస్తే విశాఖలో చంద్రబాబును పూలతో స్వాగతిస్తాం..వైసీపీ నేత సంచలన ప్రకటన..!
విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ …
Read More »అమరావతికి అదిరిపోయే కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..సర్వత్రా ఆసక్తి..!
వికేంద్రీకరణ నేపథ్యంలో అమరావతికి నష్టం జరుగబోతుందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాజధాని గ్రామాల రైతులు గత 71 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ ఎంతగా నినదించినా..అది కేవలం ఐదారు గ్రామాలకే పరిమితమైంది కాని రాష్ట్రవ్యాప్తం కాలేకపోయింది. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జోలెపట్టి, జిల్లాలలో తిరిగినా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మద్దతు రావడం లేదు. దీనికి కారణం అమరావతి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన …
Read More »పవన్, బన్నీలు..పొగుడుకున్నారా..తిట్టుకున్నారా..!
పవర్ స్టార్ పవన్కల్యాణ్కు, స్టైలిష్స్టార్ అల్లు అర్జున్కు మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..గతంలో ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్తో చెప్పను బ్రదర్ అంటూ వివాదం రేపిన అల్లుగారబ్బాయి…తాజాగా అలవైకుంఠపురం ఫంక్షన్లో కూడా తన కట్టె కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్గా ఉంటానని, చిరు తర్వాత అంతగా అభిమానించేది రజనీకాంత్ అంటూ చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే అలవైకుంఠపురం సిన్మా …
Read More »టాలివుడ్లో అందల డోస్తో మరో భామ..
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ఇండస్ర్టీలో రాణించాలంటే నటన, అభినయంతోపాటు గ్లామర్ తప్పనిసరి. అందాల ఆరబోత ఉంటేనే అవకాశం అన్న రీతిగా తయారైంది సినీ ఇండస్ర్టీ. అందుకు తగ్గట్టుగానే వెండితెరపై అడుగుపెట్టకముందే రెడీ అయి వస్తున్నారు కొత్త భామలు. అయితే, ప్రస్తుతం ఆ జాబితాలో యువకుల కలలరాణి మెహ్రీన్ కౌర్ కూడా ఆ జాబితాలో చేరి పోయింది. మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథలో అంతగా అందాలను ఆరబోయకపోయినా తరువాత వచ్చిన …
Read More »పెళ్లయిన హీరోతో పీకల్లోతు ప్రేమలో…సాయి పల్లవి
ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి ముద్దు మాటలు, ఎక్స్ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత తక్కువ టైంలో సాయి పల్లవి సూపర్ హీరోయిన్గా పాపులర్ అయ్యిందో అంతే త్వరగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వరుణ్తేజ్కు గొడవ జరిగింది. అదలా …
Read More »