ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మీ. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమండ్రి వెళ్లారు . ఈ హట్ యాంకర్ వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే కరోనా కారణంగా పోలీసులు వారందరిని వెనక్కి పంపారు. అయితే తనని చూడటానికి వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిన ఫ్యాన్స్కి క్షమాపణలు తెలిపింది రష్మి.
Read More »చికాగో సెక్స్ రాకెట్-అమెరికా నెంబర్ తో నన్ను సంప్రదించారు-అనసూయ .!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను గడగడలాడిస్తున్న సంఘటన చికాగో సెక్స్ రాకెట్ .అయితే ఈ రాకెట్ లో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఈ నేపథ్యంలో బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటడమే కాకుండా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరోల ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంటి యువ …
Read More »