Home / Tag Archives: hospital (page 3)

Tag Archives: hospital

కరోనా ఆసుపత్రిగా నిమ్స్

తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను …

Read More »

నిరంతరం దేశానికి తనవంతు సహాయం చేస్తున్న అంబానీ..!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. ఇక ఇటలీ విషయానికి వస్తే మరీ దారుణం ఆ దేశ అధ్యక్షుడు ఏమీ చెయ్యలేక చేతులెత్తేసాడు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా రోజురోజికి కేసులు పెరుగుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ కొన్ని జిల్లాలు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ …

Read More »

అందుకే అది చైనా అయింది..కేవలం 48గంటల్లోనే పూర్తి !

ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనా తో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ ఒక అంటువ్యాధిలా మారడంతో ఆ దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు నిలిపివేశారు. దేశంలో ఈ వైరస్ సుమారు 6వేల మందికి సోకడంతో ఒక ఖాళీ …

Read More »

చుండ్రు పోవాలంటే..?

ప్రస్తుతం చాలా మందిని ఆగం ఆగం చేస్తున్న ప్రధాన సమస్య తలలో చుండ్రు. ఈ సమస్య పోవాలని రాయని నూనె లేదు.. తిరగని ఆసుపత్రి లేదు.. సంప్రదించని వైద్యుడు లేడు కదా.. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఈ చిట్కాలు. మరి తలలో చుండ్రు పోవాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాము. * మెంతులను పెరుగుతో కల్పి తలకు పట్టించాలి * గసగసాలను పాలతో నూరి తలకు …

Read More »

యవ్వనం రోగాల మయం.. ఎందుకిలా…?కారణాలు ఏంటి?చూద్దాం..

శరీరాన్ని గుల్ల చేస్తున్న బీపీ, సుగర్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య సర్వే.. ఆహారపు అలవాట్లు, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు మేల్కోకపోతే తీవ్ర నష్టమని హెచ్చరిక అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.  ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. …

Read More »

లతా మంగేష్కర్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబయిలో బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి ఆమె విషమ పరిస్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లతా మంగేష్కర్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్యనే లత 90వ పడిలో అడుగుపెట్టారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా …

Read More »

పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన చంద్రబాబు

అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్‌ (పీఏసీ) పయ్యావుల కేశవ్‌ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా ఆయన అస్వస్థత గురి కావడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు. వైద్యులతోనూ మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య …

Read More »

ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు ప్రముఖ దర్శక నిర్మాత అయిన గొల్లపూడి మారుతిరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గొల్లపూడిని ఆయన కుటుంబ సభ్యులు తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిన్న మంగళవారం ఆసుపత్రికెళ్ళి గొల్లపూడి మారుతిరావును పరామర్శించారు. అక్కడున్న వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య …

Read More »

అమితాబ్ కు అనారోగ్యం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నానావతీ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐసీయూ లాంటి ప్రత్యేక గదిలో ఉన్నా కానీ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు నిత్యం అమితాబ్ ను చూడటానికి ఆసుపత్రికెళ్ళడంతో ఈ విషయం …

Read More »

టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు అస్వస్థత.. పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat