దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని.. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సభలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఒక లక్ష్యంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు టీఆర్ఎస్వేనని.. ఈ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రసంగంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి …
Read More »కొత్త రాజకీయ శక్తి అవసరం.. ప్లీనరీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో ప్రజలకు అందలేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అనవసర పెడధోరణులు దేశంలో ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి దురాచారాలు, దురాగతాలకు స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ పరిరక్షణ కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగించారు. ప్లీనరీ వేదికపై తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం …
Read More »ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ.. ఎక్కడంటే..!
కొవిడ్ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి మంత్రులు, …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీలో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్కు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నారని ప్రశంసించారు. రైతుబంధు, దళిత బంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు పాల్గొనున్నట్లు మహేశ్ బిగాల తెలిపారు. అలాగే ఎన్నారైలకు మొట్టమెదటి సారి కేసీఆర్ …
Read More »జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. దళిత బంధు కేవలం రూ.10 లక్షలిచ్చి మమ అనే కార్యక్రమం కాదు అని సీఎం అన్నారు. దళితుల బాగు గురించి అనేక ప్రయత్నాలు జరిగాయని, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్గా పని చేసిన కాలంలో ఆయన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి(ఇప్పుడు రూ. 50 లక్షల విలువ) …
Read More »హెచ్ఐసీసీలో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైపర్మామెన్స్ కంప్యూటింగ్ ,డేటా అనలిటిక్స్ సదస్సు ఈ రోజు మంగళవారం నుండి హెచ్ఐసీసీలో జరగనున్నది. ఈ సదస్సుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు,పారిశ్రామిక వేత్తలు,పరిశోధకులు హాజరు కానున్నారు. ఈ కామర్స్ ,రిటైల్ ,హెల్త్ కేర్,ఇంజినీరింగ్ ,వ్యవసాయం ,వాతావరణం లాంటి పలు అంశాలపై అధ్యయనాలు,అత్యుత్తమ ప్రమాణాల గురించి సదస్సు జరగనున్నది.
Read More »ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ …
Read More »హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టీ నుంచి మూడు రోజుల పాటు.. బయో-ఏసియా సదస్సు జరగనుంది. సాయంత్రం HICCలో సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సదస్సులో 50కి పైగా దేశాల నుంచి 12 వందల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రేపటి సెషన్ లో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుతో పాటు …రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. …
Read More »డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …
Read More »ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి..కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు . see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, …
Read More »