ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన ను వేగవంతం చేశారు ఎక్కడ సమస్య వచ్చిన ముఖ్యమంత్రి నిమిషాలు ప్రకారం సమస్య ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. రోడ్డుప్రమాదం, వరదలు ,ఏరియల్ సర్వేలు, గతంలో పోలవరం ముంపు ప్రాంతం ఇలా ఏ ఘటన చూసిన జగన్ రాజధానిలో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదు చేయట్లేదు నేరుగా రంగంలోకి దిగుతున్నారు తాజాగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలను …
Read More »కృష్ణానది ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీ నుంచి 72 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో …
Read More »ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్లో
తాజాగా కురిసిన వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు గత 10రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ అక్కడినుంచే నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. ఏరియల్ సర్వే తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి తో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ …
Read More »నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం…874.70 అడుగులకు చేరిన నీటి మట్టం
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. వరద …
Read More »ఇలాంటి మంచి వ్యక్తిని అభినందించేవారంతా షేర్ చేసి మద్దతివ్వండి
ఒంటికి బురద, నిక్కరు, టీ షర్టు వేసుకుని , అలసిపోయి ,కూర్చున్న ఈ వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఎర్లాకులం జిల్లా కలెక్టర్ రాజమానిక్యం….బాధితులకు అండగా నిలిచి, సహాయక కార్యక్రమంలో తాను కూడా ఒక సామాన్యుడిగా పనిచేసి శభాష్ అనిపించు కున్నారు .కేరళలో వరద భీభత్సానికి గురైన పలు ప్రాంతాల్లో ఆర్మీ, నావికాదళం, ఎన్డిఆర్ఎఫ్ తదితర సంస్థలకు చెందిన జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. కాగా …
Read More »ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మంది..అదే ఇంటిపై హెలికాప్టర్తో..
భారతీయ నావికాదళం చూపిన ధైర్యం 26మంది ప్రాణాలను కాపాడింది. వారు సెకను ఆలస్యం చేసినా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. చాలకుడిలోని ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మందిని నాటకీయ పరిణామాల మధ్య నావికాదళం కాపాడింది. బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్ 42బీ హెలికాప్టర్తో వెళ్లింది. అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్ను ఎక్కడ దించాలో పైలెట్కు అర్థం కాలేదు. కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి …
Read More »