గత కొద్దిరోజులుగా వరదలతో అల్లాడుతున్న కేరళ వరద బాధితులకు వైసిపి కార్పొరేటర్లు తరుపున విరాళాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా తమ ఒకనెల జీతాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విడుదల చేసారు. క్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తమ ఒకనెల వేతనాన్ని కేరళ రాష్ట్రంలోని బాధితులకు ఇస్తున్నామని విజయవాడలో ప్రకటించారు. ప్రతిఒక్కరూ పార్టీలకతీతంగా …
Read More »కేరళ బాధితులకు నిత్యావసరాలు, బట్టలు అందిస్తోన్న “ప్రేరణ” సర్వత్రా అభినందనలు
కేరళలలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. దేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాలన్నీ మృత్యు దిబ్బలుగా మారుతున్నాయి. ఇప్పటివరకూ కేరళ వరదల్లోనే అధికారికంగా 320మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా వేలాదిమంది గాయపడగా.. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేవు.. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఈక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నటులు, రాజకీయ నాయకులంతా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్ధిక …
Read More »నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.. !!
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందేవుంటారు.ఇప్పటికే పార్టీలో కష్టాల్లో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తలను , నేతలను ఆదుకున్న కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మికి ఇచ్చిన హామీని నేరవేచాబోతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్ నెలలో నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరైన లక్ష్మి తన కష్టాలను ఏకరువుపెడుతూ అదే ఫంక్షన్లో పాల్గొన్న సీఎం …
Read More »”పేద కుటుంబానికి వైసీపీ అండ”.. రూ. లక్ష ఆర్థిక సాయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »మిట్టల్ కుటుంబం సంచలన నిర్ణయం -7 వేల కోట్ల విరాళం…
దేశీయ వ్యాపార దిగ్గజాల్లో మరో సంచలనాత్మక విరాళం ప్రకటించారు ప్రఖ్యాత మొబైల్ సేవల కంపెనీ అధినేత సునీల్ భారతీ మిట్టల్. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, అతని భార్య రోహిణీ నీలేకనిలు తమ సంపదలోని సగ భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి కార్పొరేట్ వర్గాల దాతృత్వం వైపు అందరిచూపును తిప్పుకొనేలా చేసిన తీరుకు కొనసాగింపుగా…మిట్టల్ ఏకంగా ఏడువేల కోట్ల విరాళం ప్రకటించారు. మిట్టల్ గ్రూప్నకు చెందిన దాతృత్వ సంస్థ …
Read More »మైనార్టీలకు దానితో లింకు లేకుండా నేరుగా సాయం.. సీఎం కేసీఆర్
ఇవాళ ప్రగతి భవన్లో ముస్లీంలు, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం సాయం అందేలా పథకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. దీని కోసం మహారాష్ర్టాకు ఒక బృందం తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని …
Read More »నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను
సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన …
Read More »బాలుడు అలా చేయగానే భయపడిన చిరుత
ఎంతో సాహసంతో చిరుతుపులి బారి నుంచి తన స్నేహితుడిని కాపాడుకున్నాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన గుజరాత్ గిర్-సోమ్నాథ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడినార్ పట్టణం సమీపంలో ఉన్న అరాతియా గ్రామానికి చెందిన ఏడేళ్ల జైరాజ్ గోహెల్, నీలేష్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం జైరాజ్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో నీలేష్తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో పొదల చాటున నక్కి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా నీలేష్పై దాడిచేసింది. అతన్ని …
Read More »