టాలీవుడ్ ప్రముఖ కమిడియన్ వేణు మాధన్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.. తాజాగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వేణు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. గత కొనేళ్లుగా వేణు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత …
Read More »ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం
ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …
Read More »పగటి పూట నిద్రపోతున్నారా…అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం..!
మనలో చాలా మందికి లంచ్ కాగానే ఓ అర గంట కునుకు తీయడం అలవాటుగా మారింది. మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి, అలా నడుంవాలిస్తే ఎంత హాయిగా నిద్రపడుతుందో..ముఖ్యంగా గృహిణులు, మధ్యవయస్కులు, వృద్ధులు పగటి పూట కాసేపు పడుకుని రిలాక్స్ అవుతారు.తిరిగి లేచి ఓ కప్పు టీ, లేదా కాఫీ తాగి..రోజువారీ పనుల్లో పడిపోతారు. కొందరు పదినిమిషాలు ఓ కునుకు తీసి లేస్తారు. మరి కొందరు కనీసం 2 గంటలైనా …
Read More »ఈ డ్రింక్తో మీ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మటుమాయం…!
మనలో చాలా మంది ముఖ్యంగా నడివయస్కుల నుంచి వృద్దుల వరకు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో సతమతమవుతుంటారు. కొంత మంది చిన్నవయసులోనే ఈ ఆర్టరైటిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆర్థరైటిస్ సమస్య మొదలైతే ఇక మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. భరించలేని నొప్పి ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో లేదా. దెబ్బతినడం లేదా..ఎముకలలో అంతర్గతంగా సమస్యల వల్ల ఆర్థరైటిస్ సమస్య ఏర్పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఈ మోకాళ్ల …
Read More »ఇవి తిన్నారంటే..?
మన బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను అందించగల ఐదు ముఖ్య పదార్థాలను ఒకసారి పరిశీలిద్దాం.. 1. అవిసె గింజలు * ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. * వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. * ఈ గింజలు కొలెస్ట్రాల్ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. * మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే …
Read More »గోరింటాకు దానికి కూడా మంచిదే…
గోరింటాకు అంటే సహాజంగా ఆడవారు పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని కూడా నమ్ముతారు. అయితే గోరింటాకు వలన ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు..గోరింటాకు ఫేస్టును పాదాలకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు ,గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ,వాపులకు గోరింటాకు నూనెను పైపూతగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. గోరింటాకు పెట్టుకున్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే …
Read More »కోలుకుంటున్న రేణూదేశాయ్
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ డెంగీ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా ఆమె తెలిపారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ”ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్’ షో కోసం కొన్ని గంటలపాటు …
Read More »తల నొప్పిగా ఉందా..?
మీకు తల నొప్పిగా ఉందా..?. నొప్పిని భరించలేకపోతున్నారా..? అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి . మీ తలనొప్పిని మాయం చేసుకొండి. ముందుగా అయితే గోరు వెచ్చని ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం కొంచెం కలుపుకుని త్రాగితే తలనొప్పి తగ్గుతుంది ఆవుపాలను వేడి చేసి తాగితే కూడా తలనొప్పి మాయమైపోతుంది భోజనంలో నెయ్యి వేసుకుని తింటే కూడా కాస్త ఫలితం ఉంటుంది చక్కెర ,నీళ్లు,ధనియాలు కల్పి త్రాగితే కూడా నొప్పి …
Read More »ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు
సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలో …
Read More »తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం
తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో పాటుగా డెంగీ,మలేరియా జ్వరాలు విజృంభిస్తోన్న తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి రోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులల్లో.. కార్పోరేట్,నర్సింగ్ హోమ్ లలో రెండు గంటలు ఉచితంగా ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ఆసుపత్రుల అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ ప్రకటించింది. సర్కారు దవఖానాల్లో డెంగీ,మలేరియా బాధితుల క్యూ ఎక్కువైతున్న …
Read More »