టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా… సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద …
Read More »కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?
ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …
Read More »భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉందట..ఏంటో తెలుసా ?
భోగిమంటలు వేయడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. భోగిమంటలలో ఆవు పేడతో తయారు చేసిన పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అలాగే భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఈ …
Read More »కళ్ల జోడు లేకుండా పని చేయాలంటే..?
ప్రస్తుతం ఉన్న బిజీబిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై సరైన ఏకాగ్రత చూపించకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలను చాలా మంది ఎదుర్కుంటున్న సంగతి తెల్సిందే.ఇందులో కళ్ల సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటున్నవారి సంఖ్యనే ఎక్కువ. అందుకే కొంతమంది ఏదైన పని చేసేటప్పుడు కళ్లజోడు పెట్టుకుని చేస్తారు. కళ్లజోడు లేకుండా చేయలేరు. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఇది. నానబెట్టిన కప్పు బాదం పప్పు తీసుకుని వాటిని మెత్తగా దంచి ఎండబెట్టాలి. ఎండబెట్టిన పప్పును …
Read More »ఇంగువ తిందాం రండి
ఇంగువను తింటే చాలా లాభాలున్నయంటున్నారు అని పరిశోధకులు.. ఇంగువ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంగువ తినాలని అంటున్నారు. అందుకే ఇంగువ తింటే ఏమి ఏమి లాభమో ఒక్కసారి తెలుసుకుందాము.. * ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి * ఈ పొడిలోని యాంటీ బయోటిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి * తలనొప్పి …
Read More »అల్లం టీ తాగితే…?
అల్లం టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అల్ల టీ తాగడం వలన జీర్ణక్రియ ,రక్తప్ర్తసరణకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని వారు చెబుతున్నారు. మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో ఒకసారి లుక్ వేద్దాం.. * అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది * వికారం తగ్గుతుంది * ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది * రోగ నిరోధక శక్తి పెరుగుతుంది * …
Read More »మీకు బీపీ ఉందా..?అయితే మీకోసమే..?
మీకు బీపీ ఉందా..?. ఉన్న బీపీ తగ్గిపోవాలా..?. బీపీని అదుపులో ఉంచుకోవాలని ఉందా..?. అయితే ఇది మీకోసమే..?. బీపీ అదుపులో ఉండాలంటే లింగన్ బెర్రీ జ్యూస్ ను రోజూ తాగుతూ ఉంటే మంచిది. ఫిన్ ల్యాండ్లోని హెల్సింకీ వర్సిటీ వైద్యులు ఈ సంగతి తెలిపారు.ఈ పండ్లలోని ఉన్న ఫాలీఫినోల్స్ రసాయనాలకు గుండె సంబంధిత సమస్యలు,బీపీని అదుపు చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. శరీరంలో బీపీ నియంత్రణకు రెనిన్ యాంజీయోటెన్సిన్ …
Read More »మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా..?
మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయా..?. నిత్యం ఈ సమస్యతో మీరు తెగ బాధపడుతున్నారా..?. అయితే కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..?. కిడ్నీలో రాళ్లు పోవాలంటే ఏమి ఏమి చేయాలి..?. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్లు ఏమి ఏమి తినాలి..?. అనే పలు అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు కిడ్నీలో ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవడం వలన రాళ్లు తయారవుతాయి.యూరిక్ ఆసిడ్ అధికంగా ఉన్నా కానీ ఇవి ఏర్పడతాయి. …
Read More »డ్రాగన్ ఫ్రూట్ తింటే ఉంటది ..?
* బరువు తగ్గాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ మంచిది * వీటిలో ఉండే విటమిన్ సీ,ఐరన్,మెగ్నీషియం ఎక్కువ * జీర్ణక్రియను మెరుగు పరిచి ,మలబద్ధకాన్ని నివారిస్తుంది * గుండె జబ్బులను తగ్గిస్తుంది * వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు * ఈ ఫ్రూట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి * వీటిని దంచి ,తేనెతో కలిపి సహజ యాంటీ ఏజింగ్ మాస్క్ గా తయారు చేయవచ్చు * …
Read More »రూ.1000 దాటిన ప్రతీ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తింపు..!
రాష్ట్రంలో ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం …
Read More »