పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 1. రోగనిరోధకశక్తికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 3. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం దరిచేరదు. 4. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
Read More »ఏ సమయంలో నీళ్లు తాగాలో మీకు తెలుసా..?
ఏ సమయంలో నీళ్లు తాగాలి అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..? నిద్రకు ముందు నీళ్లు తాగితే రాత్రి మధ్యలో తరుచుగా లేవాల్సి వస్తుంది. అంతేకాక కిడ్నీలు రాత్రులు నిదానంగా పనిచేస్తాయి కాబట్టి శరీరంపై ప్రభావం పడుతుంది వర్కవుట్లు చేస్తూ నీళ్లు తాగకండి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది భోజనం చేసే కొద్ది సమయం ముందు నీళ్లు తాగకండి. భోజనానికి ముందు, తర్వాత కనీసం అరగంట …
Read More »విటమిన్ డి ఎక్కువైన నష్టమే..?
మన శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఎండలో గడపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. వైద్యుల సూచన మేరకు కొందరు ఇమ్యూనిటీకి, శరీర దృఢత్వానికి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువ కావడం వల్ల ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఒళ్లు నొప్పులు, కండరాలు బలహీనంగా మారడం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం, కిడ్నీలు చెడిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయంటున్నారు.
Read More »దానిమ్మలో దండిగా పోషకాలు
దానిమ్మలో దండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..అయితే దానిమ్మను తినడం వల్ల ఏమి ఏమి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా…? దానిమ్మ గింజలను తింటే రక్తవృద్ధికి తోడ్పడతాయి. గుండెకు మేలు చేస్తాయి.. దానిమ్మకు నొప్పులు తగ్గించే శక్తి ఉంది..మన చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది.. దానిమ్మతో జీర్ణశక్తిని పెరుగుతుంది.మన తల జుట్టు ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.. నోటిలోని బ్యాక్టీరియాలను …
Read More »విటమిన్ D కావాలంటే ఏమి చేయాలి…?
విటమిన్-D కోసం ఏం తినాలి?..ఏమి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం… * ఆవు పాలు తాగాలి * ఆరెంజ్ జ్యూస్ తాగాలి * ఓట్స్ తినాలి * యోగర్ట్ తీసుకోవాలి * పుట్టగొడుగులు తినాలి * కోడిగుడ్లు తినాలి * మజ్జిగ ఎక్కువగా తాగాలి * ఫ్రూట్ సలాడ్ తినాలి * ఉదయం పూట ఎండ ద్వారానూ విటమిన్-D పొందవచ్చు
Read More »అరిసెలు వల్ల లాభాలెన్నో…?
సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి తెలుగింట్లో 3 తప్పనిసరిగా ఉండే పిండివంటకం అరిసెలు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. బెల్లం రక్తాన్నిశుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.
Read More »చలికాలం సీజన్ లో జుట్టు రాలుతుందా…?
చలికాలం సీజన్ లో ఇంటి చిట్కాలు ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించడంలో బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. నీళ్లు పోసి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఈ నీళ్లను ఫ్రిజ్లో పెట్టుకుని జట్టుకు పట్టించి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన మెంతుల పేస్టులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించినా రిజల్ట్ కనిపిస్తుంది.
Read More »పంటి నొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలు
మనకు తలనొప్పి అఖరికి కడుపు నొప్పి వచ్చిన తట్టుకోగలం కానీ పంటి నొప్పి వస్తే మాత్రం మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు బాధపడతాం..అయితే అలాంటి పంటి నొప్పి.. ఉపశమనానికి చిట్కాలు – వెల్లుల్లి, ఉప్పు/మిరియాలు బాగా దంచి నొప్పిగా ఉన్న – పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. – నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి. కొద్ది సేపటికి ఉపశమనం లభిస్తుంది. – ఒక పలుచటి గుడ్డలో …
Read More »నెలసరి సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణాలు
హార్మోన్ ఇంబాలెన్స్, రక్తహీనత.. నెలసరి సక్రమంగా రాకపోవడానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, శనగలు, రాజ్మా, బొబ్బర్లు, అలసందలు వంటి గింజలను తీసుకోవాలి. అలాగే, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు రోజూ తీసుకోవాలి. సోయా, పనీర్, మీల్ మేకర్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. వీటితో పాటు మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.
Read More »ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు
నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తమ ఉత్పత్తులైన వీల్, రిన్, సర్ఎక్సెల్, లైఫ్బయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-20% వరకు పెంచింది. సర్ఎక్సెల్ సబ్బు రూ.10 నుంచి రూ.12, లైబ్బాయ్ రూ.29 నుంచి రూ. 31, కిలో వీల్ పౌడర్ రూ.60 నుంచి 62, రిన్ బండిల్ రూ.72 నుంచి రూ.76కు పెరిగాయి. ఇక గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం …
Read More »