Home / Tag Archives: health issues

Tag Archives: health issues

ఉదయం టిఫిన్‌ స్కిప్‌ చేస్తున్నారా? అయితే ఇది చదవండి..!

సరైన సమయానికి ఆహారం తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఉదయం టిఫిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్‌ చేయకూడదు. మధ్యాహ్న భోజనానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయాన్ని లేచిన తర్వాత మొదటి రెండు గంటల్లో పొట్ట నింపుకోవాలి. అలా తినకపోతే ఎన్నో అనర్థాలు చుట్టుముట్టేప్రమాదముందని.. సమస్యలు కొనితెచ్చుకుంటున్నట్లేనని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు. రాత్రంతా ఆహారం లేకుండా పొట్ట ఖాళీగా ఉండటంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోయి నిస్సత్తువ వచ్చేస్తుంది. …

Read More »

ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నారా ..అయితే ఇది మీకోసమే..?

ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి  చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు. 3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. …

Read More »

మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి

మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి కొంతమందికి ఏ కాలమైనా పొడి దగ్గు వస్తుంటుంది కానీ, సింపుల్ గా దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అల్లం టీతో దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు తగ్గుతుంది తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగాలి

Read More »

కరోనా విషయంలో అపోహలు పెంచుకుని ఆటంకాలు సృష్టించొద్దు!

కరోనా మహమ్మారి భారత్ లో అడుగుపెట్టినప్పటినుండి ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది. దాంతో మోదీ దేశం మొత్తం లాక్ డౌన్ చెయ్యాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో కాస్త కట్టడి అయ్యిందే చెప్పాలి. ప్రస్తుతం దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కుదురుగా ఉన్నాయని చెప్పాలి. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ కొంచెం పర్వాలేదని చెప్పాలి. దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ “ఐసోలేషన్, క్వారెంటైన్ ల కోసం …

Read More »

మీ కుటుంబ ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యం అనుకునేవారు..ఇది తెలుసుకోండి !

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఇందులో భాగంగానే అన్ని దేశాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే దేశంలో కూడా ఎక్కువశాతం కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో నిన్న ఆదివారం నాడు దేశ ప్రధాని మోడీ కర్ఫ్యూ విధించారు. దీనికి సానుకూల స్పందన రావడంతో దేశం 75జిల్లాలు లాక్ డౌన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కాని ప్రజలు మాత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat