పలు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో 190 మంది మెడికల్ సీట్లు పొందడం అభినందించదగ్గ విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. గత ఆరేండ్లలో 512 మందికి పైగా విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సందర్భంగా ఎస్సీ అభివృద్ధి …
Read More »వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ బీసీ గురుకులాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచితవిద్య పొందుతుండగా, తాజాగా ఇంటర్మీడియట్ ను కూడా అక్కడే చదివేలా అన్ని ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు తెలిపారు. బీసీ గురుకులాలపై శుక్రవారం …
Read More »గురుకులాల్లో ‘స్థానిక’ గుబాళింపు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల గురుకుల విద్యాసంస్థల ప్రవేశాల్లో స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకనుంచి ఏ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు ఆ నియోజకవర్గ పరిధిలోని గురుకులాల్లోనే ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. గురుకులాల నిర్వహణలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యంచేయాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇప్పటిదాకా …
Read More »త్వరలోనే గురుకులాల్లో 1900పోస్టులు భర్తీ
తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సంబంధించిన మొత్తం 1900పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పలు కేటగిరీల్లోని మొత్తం పంతొమ్మిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమయింది. ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్ 1071పోస్టులతో పాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్,లైబ్రేరియన్ ,క్రాప్ట్ ,స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ప్రస్తుత …
Read More »ప్రగతిపథంలో గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల ద్వారా సాగే విద్యాబోధన ఉన్నతంగా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆశయమని, ఈ నేపథ్యంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తగు కృషి చేసి మరింత ప్రగతిపథంలో బీసీ గురుకులాలను ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. …
Read More »