కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా ,దారుణంగా హత్య చేసింది. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని డంపింగ్ యార్డులో పూడ్చేసింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం పట్లవీడుకు చెందిన ఆంజనేయులు . అతడికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ నెల 5వ తేదీన ఆంజనేయులు భార్య దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మమ్మ ఆగ్రహంతో భర్తను కొట్టి చంపేసింది. నేరం బయట పడకుండా …
Read More »జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విట్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడున్నారని నారా లోకేశ్ ట్విటర్లో ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా? అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతారనే భయం జగన్కు పట్టుకుందని, అందుకే లోటస్పాండ్లో పడుకున్నారని విమర్శించారు. మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా …
Read More »ఆంధ్రప్రదేశ్ లో పండగపూట పెను విషాదం..!
ఇంట్లో కేబుల్ వైరు లాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఏసు(26), సాల్మన్ రాజు(5), ఎస్తేరు(3) వున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు తన కుటుంబంతో కలిసి బుధవారం బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి …
Read More »నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్ నిప్పులు..!
2019లో వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన …
Read More »ఏపీలో దారుణం..కోడలిపై మామ అత్యాచారం
వరకట్నం తీసుకోవడం లేదా డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరం అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా… అత్తింటివారు మాత్రం మారడం లేదు. ఫలితంగా అనేక మంది మహిళలు వరకట్నానికి బలవుతున్నారు. అంతేనా… వారు అనేక రకాలైన వేధింపులకు గురవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా, అత్తింటివారు ఆ కోడలి జుట్టు కత్తిరించి, ఇంట్లో బంధించి మరీ చిత్ర హింసలకు గురిచేశారు. ఈ …
Read More »ఏపీలో దారుణం.. మరో తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి..చొక్కా పట్టుకుని ఈడ్చి..!
తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వచ్చిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించి హల్ లచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని ఓ గిరిజన తహసీల్దారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. చొక్కా పట్టుకుని ఈడ్చారు. కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో తహసీల్దార్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరులో …
Read More »విద్యార్థులకు జగన్ విజ్ఞప్తి.. హోదా ఉద్యమానికి విద్యార్ధులు మద్దతు ఇవ్వాలి..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ …
Read More »పవన్ కళ్యాణ్ సభలో భారీ తొక్కిసలాట..15మంది పరిస్థితి విషమం
గుంటూరు వేదికగా జనసేన పార్టీ తమ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి పవన్ అభిమానులు తరలివచ్చారు.అయితే సభకు వచ్చిన వేల మంది జనసేన కార్యకర్తలు,అభిమానులు ఒక్కసారిగా సభావేదిక వైపుకు దూసుకువచ్చారు. దీంతో భారీ కేడ్లు విరిగిపోయాయి .మరో పక్క భారీ తోక్కిసలాట జరిగింది .ఈ తొక్కిసలాటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు.. కొంత మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.15 మందికి …
Read More »