Home / Tag Archives: Govt Of Telangana (page 8)

Tag Archives: Govt Of Telangana

ప్ర‌ధానికి సీఎం కేసీఆర్‌ పది విన‌తి ప‌త్రాలు..అందులో ఏముందంటే..!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …

Read More »

సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!!

కేవలం రూ.5 లతో పేదల కడుపు నింపే పథకం అన్నపూర్ణ 5 రూపాయల భోజన పథకం.ఈ పథకం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విజయవంతంగా అమలవుతూ..ఎంతోమంది పేదలకు కడుపు నింపుతుంది.తక్కువ రూపాయలతో రుచికరమైన భోజనం అందిస్తుండటంతో పేద ప్రజల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వరకు ఎక్కువగా ఈ భోజనమే తింటున్నారు.ఈ క్రమంలోనే ఈ పథకాన్ని హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..అందులోభాగంగానే …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు కర్ణాటక రాష్ట్ర సహకారశాఖ మంత్రి బండప్ప కాశీంపూర్ ఫిదా అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అయన కితాబునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి బీదర్ వెళ్తూ గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్ నివాసంలో బండప్ప మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం పై ప్రశంసలు కురుపించారు.ప్రజాసంక్షేమానికి కృషిచేస్తున్న …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది . రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ప్రభుత్వ …

Read More »

రైతుబంధుతో రైతులకు నాణ్యమైన విత్తనాలు

రైతుబంధు పథకంతో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసికుంటున్నరు . గతంలో ఉద్దెరకు ఖాతా పెట్టి వ్యాపారుల దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం రైతులు నష్టపోవడం జరిగేది . ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని రైతుబంధు చెక్కులు నడుచుకుంటూ ఇంటికే రావడంతో చేతిలో డబ్బులు ఉన్న రైతన్నలు ముందే విచారించుకొని విత్తనాల షాపుకు పోయి మంచి కంపెనీ విత్తనాలు కావాలని అడిగి మరీ తీసుకుంటున్నరు . …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల‌ను పరిశీలించిన మంత్రి హరీష్

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల‌ పర్యవేక్షణ లో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి ‌-6 టన్నెల్ లోని సర్జ్ పూల్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సర్జ్ పూల్ వద్ద అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన అనంతరం రెండు ‌ పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, …

Read More »

కేసీఆర్ నాయకత్వంతోనే  మైనారిటీలకు సంక్షేమం..!! 

రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని  ఎన్నారై   టీఆర్ఎస్ యుకె  మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో  ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన  విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న …

Read More »

ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. …

Read More »

పోలీసు ఉద్యోగాలకు వయసు సడలింపు..!!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. see also:ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పోలీసు శాఖతో …

Read More »

సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్..మంత్రి హరీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు . ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat