Home / Tag Archives: Govt Of Telangana (page 13)

Tag Archives: Govt Of Telangana

కేటీఆర్ వేసిన పంచ్‌కు కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్‌..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేసిన పంచ్‌కు కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రం ప్రతిష్టను దిగజార్చే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు దిగజారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్‌ టూరిజం, మైనింగ్‌ శాఖ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తెలంగాణలో పర్యటించి రాష్ట్ర మైనింగ్‌ పాలసీపై ప్రశంసలు కురిపించడం, దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అమలు …

Read More »

అంబేద్కర్ బాటే సీఎం కేసీఆర్ బాట..మంత్రి హరీష్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బాటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.బి.ఆర్. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 …

Read More »

డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్ రావు పేరు..

ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు   ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్ది రోజుల్లోనే విద్యాసాగర్ రావు ప్రథమ వర్థంతి జరుగనున్ననేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా …

Read More »

కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ మనిషే..ఎంపీ సుమన్

కోదండరాం కొత్త పార్టీకి భయపడేది లేదని పెద్దపల్లి ఎంపీ సుమన్ అన్నారు.ఇవాళ అయన ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..కోదండరాం మొదటి నుండి కాంగ్రెస్ మనిషే నన్నారు.ఆ పార్టీ పెట్టె సభకు అనుమతి విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు.సభ అనుమతి విషయంలో వారు కోర్టుకు వెళ్ళారని..రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపన్లో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కోదండరాం పని అని …

Read More »

కేసీఆర్ తో చర్చలు జరపడం చాలా సంతోషంగా ఉంది..మాజీ ప్రధాని దేవెగౌడ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా  జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తో దేశ …

Read More »

ఐటీలో దేశంలోనే టాప్ మన హైదరాబాద్..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరం లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో మోతీ నగర్ లో రిజర్వాయర్ వాటర్ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వస్తే హైదరాబాద్ నగరం ఏమైపోతదోనని విమర్శించారు..కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగరం పేరు వినిపిస్తుదన్నారు. నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతాల్లో నీళ్ల కోసం నానా …

Read More »

దేవెగౌడతో సీఎం కేసీఆర్‌ భేటీ..!!

మాజీ ప్రధాని, జనతాదళ్‌ (లౌకిక) పార్టీ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం బెంగళూరులో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు కోసం తాను ప్రతిపాదించిన కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నారు. అంతకుముందు తన నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ సాదరంగా ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్‌ వెంట ఎంపీలు వినోద్‌, సంతోష్‌, నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. ఈ …

Read More »

కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు..బాబా రాందేవ్ ప్రశంసలు

టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ కలిశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం కురిపించారు.రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని..ఆయన ఆలోచనలు అద్భుతమని కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు ఏం కావాలో అది చేస్తున్నారు..ఎక్కువమంది …

Read More »

మిషన్ భ‌గీర‌థతో‌ ఆరోగ్యక‌ర స‌మాజం.. మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేప‌ల్లిలో రూ.48 కోట్ల‌తో చేప‌ట్టిన భ‌గీర‌థ మంచినీటి ట్యాంకుకి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాప‌న చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అప‌ర భ‌గీర‌థ ప్ర‌య‌త్న‌మే భ‌గీర‌థ‌ ప‌థ‌కం మంచినీర‌న్నారు. ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీటిని అందించే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ద‌ని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యక‌ర స‌మాజ నిర్మాణం జరుగుతుందన్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 …

Read More »

తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ పాలసీ భేష్..సిద్ధు

ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్‌ జ్యోత్‌ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat