తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్తో రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్థ కార్యాచరణ వల్ల తెలంగాణ రాష్ట్రం ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే నంబర్ 2 హెలీకాప్టర్ కంపెనీ తమ కార్యకలాపాలను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద హెలికాప్టర్ల తయారీదారుల్లో ఒకటైన కజాన్ హెలికాప్టర్స్ తెలంగాణలో తన యూనిట్ను స్థాపించేందుకు …
Read More »మే 10 నుండి రైతు బంధు చెక్కుల పంపిణీ..సీఎం కేసీఆర్
రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేసే సప్తాహ కార్యక్రమం అదే రోజు ప్రారంభించి, రోజుకొక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో రైతులకు అందివ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. మొదటి విడతగా …
Read More »పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!
బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది …
Read More »కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ …
Read More »వెయ్యి కోట్లతో పాతబస్తీలో మౌలిక సదుపాయాలు..సీఎం కేసీఆర్
హైదరాబాద్ పాతబస్తీలో వెయ్యి కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, కొద్ది రోజుల్లో తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పాతబస్తీని వరదలకు ఆస్కారం లేని, మురికి నీరు రోడ్లపై ప్రవహించని, విద్యుత్ సమస్యలు లేని, మంచినీటి ఎద్దడి లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని స్పష్టం చేశారు. …
Read More »రైతన్నలకు శుభవార్త..!
రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. వ్యవసాయానికి అన్ని విధాలా ఊతమిచ్చేలా తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలకు తోడుగా.. కాలం కూడా కలిసి వస్తోంది. ఖరీఫ్ పంటల కోసం సన్నద్ధమవుతున్న రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సకాలంలో వానలు కురుస్తాయని ప్రకటించింది. లోటు వర్షపాతం లేకుండా.. సాధారణ వర్షాపాతం నమోదవుతందని పేర్కొంది . ఈ సంవత్సరం 97 శాతం వర్షపాతం నమోదవుతుందని …
Read More »ఎంజే మార్కెట్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక మోజంజాహీ మార్కెట్ ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రూ.10 కోట్ల ప్రాథమిక అంచనాతో జీహెచ్ఎంసీ పునరుద్ధరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మోజంజాహీ మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ మొత్తం తిరిగి పరిశీలించారు. చేపట్టబోయే పనుల గురించి అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు. మార్కెట్ లోని వ్యాపారులతో …
Read More »యాదాద్రి ఆలయ పనులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు . Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple …
Read More »కేసీఆర్ గురించి అపరిచితుడి మెస్జ్తో ఆశ్చర్యపోయిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఓ అపరిచితుడి నుంచి వచ్చిన ఓ మెసేజ్ ఆశ్చర్యాన్ని గురి చేసింది. అందుకే తన సంతోషాన్ని పంచుకునేందుకు ట్విట్టర్ వేదికగా దాన్ని అందరికీ చేరవేశారు. ఇంతకీ అందులో ఏముందంటే…సర్కారీ దవాఖనల్లో ప్రసవించిన తల్లులకు అండగా, పసిబిడ్డ ఆరోగ్యానికి భరోసాగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్కు పెద్ద అనూహ్య స్పందన వస్తోంది. …
Read More »దళితుల కోసం బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రవీంద్రభారతిలో ఇవాళ టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఎస్సీ వ్యాపారవేత్తలకు అవార్డులు ప్రధానం చేశారు. Minister @KTRTRS addressing the 'Dr BR Ambedkar T-Pride Awards 18' ceremony held at Ravindra Bharati. #AmbedkarJayanti pic.twitter.com/9EcW4GdFYM …
Read More »