Home / Tag Archives: governor (page 3)

Tag Archives: governor

శ్రీ స్వరూపానందేంద్రవారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్…!

అక్టోబర్ 31 న అంటే ఈ రోజు నాగులచవితి నాడు విశాఖపట్టణం, చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ స్వయంగా విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌కు ఉత్తరాధికారి శ్రీ శ్రీ …

Read More »

గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …

Read More »

తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్

తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన …

Read More »

ఫలించిన చర్చలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …

Read More »

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ జేకే మహేశ్వరి..!

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మతల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్ట్ న్యాయవాదులు, తదితరులు పాల్గున్నారు.

Read More »

గవర్నర్ కు 13పేజీల నివేదికను అందజేత.. జగన్ శాంతి భద్రతలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 13పేజీల నివేదికను అందజేశారు.ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు.   కోడెల ఆత్మహత్యకు ఇలాంటి …

Read More »

రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్‌ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!

ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్‌లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్‌ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు …

Read More »

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం…!

తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్‌రావు, స్పీకర్ పోచారం, మంత్రులు, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, జగదీష్ …

Read More »

రాజ్‌భవన్‌కు చేరుకున్న తమిళసై సౌందర్ రాజన్… కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం నిమిత్తం రాజ‌్‌భవన్‌ చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవం వందనంతో స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా సౌందర్‌ రాజన్‌తో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు …

Read More »

బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది. ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat