మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని సమంత జంటగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా రంగస్థలం.ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.అయితే సోమవారం చెర్రి బాబాయ్ పవన్ కళ్యాణ్ రంగస్థలం సినిమా చూశారు. ఈ సందర్భంగా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.రంగస్థలం చాలా అద్బుతమైన సినిమా అని ..రామ్ చరణ్ చాలా …
Read More »ఎస్బీఐ శుభవార్త ..!
దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది.అందులో భాగంగా తమ సంస్థ నుండి గృహ రుణాలను తీసుకునేవారికి తీపి కబురును అందించింది.ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖు వరకు తీసుకునే గృహ రుణాలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో అధికారక పేజీ అయిన …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ….
తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్సీటీసీ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …
Read More »ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ …!
యాపిల్ తన పదో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7, 7ప్లస్ స్మార్ట్ఫోన్ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. దీంతో యాపిల్ ఐఫోన్ 7 ధర ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చింది. గతేడాది అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 7 ప్రారంభ ధర రూ.60వేలు. గతేడాది ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసే సమయంలోనూ, వస్తు సేవల …
Read More »వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా ఇటు ఒక పక్క ప్రజల సమస్యల మీద పోరాడుతూనే మరో వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప …
Read More »