తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »గ్రేటర్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు …
Read More »GHMC Results Update-నేరెడ్మెట్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్మెట్ 136వ డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్పురిలోని …
Read More »నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 55 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల విధులు, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్ పదవిపై ఎలాంటి వైఖరి అవలంభించాలనే అంశంపై చర్చించనున్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి …
Read More »టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారితో కలిసి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ …
Read More »భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరుల్లో భారీ మెజార్టీ
సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్రావు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు గెలిచిన స్థానాలివే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. ప్రస్తుతం 51 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 32 స్థానాల్లో గెలుపొందింది. -ఖైరతాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి విజయం -నాచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి శాంతి సాయిజైన్ శేఖర్ గెలుపు – ఫతేనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి పండల సతీష్ గౌడ్ గెలుపు -జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ విజయం -గాజులరామారంలో …
Read More »GHMC Results Update-ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్లో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ గెలుపొందగా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ విజయం సాధించారు. డబీర్పురా, మెహిదీపట్నం డివిజన్లలో ఎంఐఎం, …
Read More »GHMC Results Update-గ్రేటర్ లో తొలి ఫలితం వెల్లడి
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. …
Read More »GHMC Results Update-తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం
1. ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం 2. పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం 3. చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 4. హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం 5. హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 6. జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం 7. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం 8. ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 9. బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 10. చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 11. కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం 12. మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో …
Read More »