తిరుమల ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్తున్న టీటీడీ ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగువ ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ధర్మరథం బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి బస్సును లింక్ రోడ్డులో ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటలు చెలరేగినపుడు బస్సులో భక్తులెవరూ లేరు. బస్సు ఇంజిన్లో …
Read More »