కొన్ని నెలల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్కు కూడా హాజరయ్యారు. కార్తిక్ దండు డైరెక్షన్లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్తేజ్ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …
Read More »హైదరాబాద్లో ఏపీ బీజేపీ నేతల సీక్రెట్ మీటింగ్…ఏం జరుగుతోంది…?
హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంట్లో రహస్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, పురంధేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, సత్యమూర్తి హాజరైనారు. కాసేపట్లో సమావేశానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి హాజరుకావడం విశేషం. కేంద్రంలో రెండవ సారి పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న …
Read More »