జైపూర్ 2008 వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ.. తీర్పును వెలువరించింది. దోషులు సైఫర్ రెహ్మాన్, సర్వర్ అజ్మి, మహ్మద్ సైఫ్, సల్మాన్లకు శిక్షను ఖరారు చేస్తూ రాజస్తాన్లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కాగా జైపూర్ బాంబు పేలుళ్లల కేసులో పదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం.. నలుగురు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2008 …
Read More »నలుగురు మృగాళ్లు అమ్మాయిపై అత్యాచారం…పోలీస్ హేళనగా ఏం మాట్లాడడో తెలుసా
కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న 19ఏళ్ల యువతిపై నలుగురు మృగాళ్లు పైశాచికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధిత యువతి పోలీసుల దగ్గరకు వెళితే వాళ్లు పట్టించుకోకపోగా.. ఆమె చెబుతున్నది ఏదో సినిమా కథలా ఉందని అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతి సివిల్స్ కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి …
Read More »