హిందూవులకు కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది…నిత్యం దైవపూజలు చేయనివారు కూడా కార్తీకమాసంలో మాత్రం తెల్లవారుజామునే లేచి..కార్తీకస్నానం ఆచరించి..దీపం వెలిగించి పరమశివుడిని పూజిస్తారు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వల్ల గత జన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో నిష్టతో నోములు కూడా ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రతి రోజు పర్వదినమే. కాబట్టి ఉపవాసాలు ఉంటారు. భగవంతుడిపై మనసు లగ్నం చేయాలంటే..ఉపవాసం ఉండాలని అంటారు. అయితే కొందరు …
Read More »